Main

కొండమల్లేపల్లి లో AITUC నల్గొండ జిల్లా మహాసభలు పల్లా దేవేందర్ రెడ్డి

నవంబర్ 13వ తేదీన కొండమల్లేపల్లి లో జరిగే ఏఐటియుసి నల్లగొండ జిల్లా పదవ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి …

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్

ఆరుగాలం స్వెదo చిందించి, ధాన్యం తీసుకు వచ్చిన రైతు ను నీళ్ళు,నీడ లేని దైన్యం లో ఉంచి వడ్ల సేకరణ చేయవద్దనీ పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ …

*దిగుబడిలో మేటి సోనమ్ సీడ్స్ వారి వరి సీడ్*

మునగాల, నవంబర్ 04(జనంసాక్షి): వరి దిగుబడిలో అగ్రగామిగా పరిశోధిత సోనమ్ సీడ్స్  విత్తనం మంచి సత్ఫలితాలను ఇస్తుందని సోనమ్ సీడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్ …

రాజీమార్గమే రాజమార్గం దేవరకొండ సివిల్ జడ్జి రవీందర్

మర్రిచెట్టు తండాలో నేడు న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన దేవరకొండ సివిల్ జడ్జి రవీందర్ గారు హాజరై మాట్లాడారు రాజీ మార్గమే రాజా …

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్. కొండమల్లేపల్లి నవంబర్ 4 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ పట్టణం గాంధీ బజారులో రెండు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ మోరి పనులను పరిశీలిస్తున్న దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సిహ్మ,మాజీ మున్సిపల్ చైర్మన్ …

మునుగోడులో గెలుపు మనదే…

ఉప ఎన్నిక కోసం అవిశ్రాంతంగా శ్రమించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు * తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ కు ఓటేసిన ఓటర్ మహాశయులకు ధన్యవాదాలు : మిర్యాలగూడ …

టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన TNSF రాష్ట అధికార ప్రతినిది జమల్ పూర్ వంశీ కొండమల్లేపల్లి

జగన్ ముఖ్యమంత్రిలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నారు – గోడలు దూకి, తలుపులు బద్దలుగొట్టి నర్సీపట్నంలో మాజీ మంత్రి, బీసీ నేత అయిన అయ్యన్న, ఆయన కుమారుడిని అరెస్ట్ …

రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు

కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రైతులు, ప్రజలు లక్షలాదిగా భారత్ జోడో యాత్రలో స్వచ్ఛందంగా వస్తున్నారని, అధిక …

సెక్యూరిటీ గార్డ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలు మాదిగ డిమాండ్.

కులం పేరుతో దూషించిన సింగరేణి ఫైన్ క్లీన్ ఏరియా భూపాల పల్లి సెక్యూరిటీ గార్డ్ వీరెల్లి సంపత్ రెడ్డి పై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు …

నేనావత్ భోఢియా నాయక్ మృతి చాలా బాధాకరం పిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ భీల్యా నాయక్ కొండమల్లేపల్లి నవంబర్ 3 (జనం సాక్షి) న్యూస్:

దేవరకొండ మండల పరిధిలో గల దుబ్బ తండా కు చెందిన కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు నేనావత్ భొడియా నాయక్ మృతి చెందిన విషయం తెలుసుకున్న టీపీసీసీ …