Main

ఘనంగా కార్తీక సోమవారం పూజలు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లా కేంద్రంలోని అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి వారి దేవాలయంలో పవిత్రమైన కార్తీక మాసంను పురస్కరించుకుని ప్రతిరోజు ఉదయం నుండి …

*ప్రభుత్వ ఆసుపత్రిలో 15వ కామన్ రివ్యూ డాక్టర్ జ్యోతి రావత్ ఆధ్వర్యంలో సందర్శన*

ఆరోగ్యశాఖలో జరుగుతున్న పథకాలను క్షేత్ర స్థాయిలో తెలుసుకొనుటకు, అమలు తీరును తెలుసుకొనుటకు 15వ కామన్  రివ్యూ కమిషన్ తరపున డాక్టర్ జ్యోతి రావత్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ …

హరీష్ రావు పర్యవేసించిన గ్రామాల్లో టిఆర్ఎస్ కు ఆధిక్యం.

మునుగోడు ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు ఇన్చార్జిగా ఉన్న గ్రామాల్లో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా నేతలు బాధ్యత తీసుకున్న గ్రామాల్లో పర్యవేసించారు. ఈ ప్రాంతంలో …

మహబూబాబాద్ యంపీ సోదరి మాలోతు కవిత ను సన్మానించిన మాజీ ఆర్డీవో వడ్త్య శక్రు నాయక్ మాజి మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

మునుగోడు ఉప ఎన్నికల్లో ముష్టిపల్లి యంపిటిసి పరిధికి ఇంచార్జీగా వ్యవహరించి టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించడానికి దోహదపడినందుకు మహబూబాబాద్ యంపీ సోదరి మాలోతు కవిత గారిని శాలువా …

నేడు చంద్ర గ్రహణం

నేడు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులకు దర్శనములు నిలిపివేయడం జరిగిందని, ఉదయం 8 గంటల నుండి దేవాలయం మూసి వేయనున్నట్లు …

మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన గుమ్మడవల్లి సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్

కొండమల్లేపల్లి నవంబర్ 7 (జనం సాక్షి) న్యూస్ : గుమ్మడపల్లి గ్రామంలో సోమవారం నాడు సర్పంచ్ గుండెబోయిన లింగం యాదవ్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ …

ప్రజా సంక్షేమం అభివృద్ధిని కోరుకున్న మునుగోడు ప్రజలు కొండమల్లేపల్లి ఉపసర్పంచ్ గంధం సురేష్

 కొండమల్లేపల్లి నవంబర్ 7 జనం సాక్షి న్యూస్: సోమవారం నాడు మండల కేంద్రంలో కొండమల్లేపల్లి ఉప సర్పంచ్ గంధం సురేష్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలలో ప్రజా …

అభివృద్ధికి ఆత్మగౌరవానికి మునుగోడు ప్రజలు పట్టం కట్టారు కొండమల్లేపల్లి జడ్పిటిసి సలహాదారు పసునూరు

యుగేందర్ రెడ్డి కొండమల్లేపల్లి నవంబర్ 7 జనం సాక్షి న్యూస్ : మునుగోడు ఉప ఎన్నికలలో భారీ మెజార్టీతో విజయం సాధించిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల …

విద్యార్ధులకు టీకాలను తప్పనిసరిగా వేయించాలి – డిఎంహెచ్ఓ డాక్టర్ కోట చలం

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): జిల్లాలోని 10 , 16 ఏళ్ల వయస్సు ఉన్న విద్యార్ధులకు తప్పనిసరిగా డిప్తిరియా, టెటనస్ వ్యాక్సిన్లు వేయించేలా చర్యలు చేపట్టాలని …

డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను పరిష్కరించండి..గ్రామసభలో సభ్యుల చర్చ

పానుగల్ నవంబర్ 05 జనంసాక్షి డ్రైనేజీ,సిసిరోడ్ రహదారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని గ్రామసభలో సభ్యులు చర్చించినట్లు సర్పంచ్ జయరాములు సాగర్ తెలిపారు. మహ్మదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో …