Main

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ వెన్న రవీందర్ రెడ్డి

గరిడేపల్లి, ఆగస్టు 1 (జనం సాక్షి): గరిడేపల్లి మండలం పరిధిలోని  కోదండరామపురం గ్రామంలో హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మంజూరు చేసిన యస్డీఎఫ్ యన్ఆర్జీయస్ నిధులు …

ఎమ్మెల్యేముత్తిరెడ్డిపై చర్య తీసుకోవాలి

మాజీమత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ జనగామ,జూలై 29(జనంసాక్షి ): ప్రజలను ఓట్ల కోసం ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారనడానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వ్మాఖ్యలే నిదర్శనమని పిసిసి మాజీచీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య …

సాగర్‌ ఎడమ కాలువనుంచి నీరు విడుదల

పూజలు చేసి విడుదల చేసిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నాగార్జునసాగర్‌,జూలై28(జనంసాక్షి ): నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం …

ఆలేరు సాయిబాబా ఆలయంలో చోరీ

వెండి,బంగారు అభరణాలతో పాటు నగదు లూటీ యాదాద్రి భువనగిరి,జూలై27(జనంసాక్షి ): ఆలేరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. సాయిబాబా దేవస్థానంలో వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్‌` …

ఉత్తమ్‌ ఆరోపణలు అభూత కల్పనలు

కెసిఆర్‌ వచ్చాకనే తలసారి ఆదాయం పెరుగుదల విమర్శలపై మండిపడ్డ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,జూలై26(జనంసాక్షి): రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి …

పాలేరు వాగులో చిక్కుకున్న కూలీలు క్షేమం

క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సూర్యాపేట,జూలై23(జనంసాక్షి): జిల్లాలోని పాలేరు వాగులో చిక్కుకున్న 23 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. మద్దిరాల మండలం ముకుందపురం`జీ.కొత్తపల్లి మధ్యలో ఉధృతంగా …

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

15మంది వద్యార్థులకు పాజిటివ్‌ నల్లగొండ,జూలై22(జనం సాక్షి ): జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. నార్కట్‌ పల్లిలోని మహాత్మ జ్యోతిరావుపూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు …

టిఆర్‌ఎస్‌ మంచి పనులతో విపక్షాల్లో ఆందోళన

విపక్షాల విమర్శల్లో అర్థం లేదు: గోపగాని సూర్యాపేట,జూలై15(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ చేస్తున్నమంచి పనులతో ప్రతిపక్షాలు పూర్తిస్థాయి ఆదరణ కోల్పోతాయనే భయంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ …

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు కూలీల మృతి

విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు కూలీల మృతి యాదాద్రి,జూలై14(జనం సాక్షి): జిల్లాలోని నారాయణపూర్‌ మండలం మర్రిబాయి తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో ఇద్దరు కూలీలు మృతి …

నిండుకుండలా మూసీ ప్రాజెక్ట్‌

ఆరుగేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నల్లగొండ,జూలై13(జనంసాక్షి : ): ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు …