Main

కెసిఆర్‌ కిట్‌తో పెరిగిన ప్రసవాలు

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలపై ఆందోళన నల్గొండ,అక్టోబర్‌5 (జనంసాక్షి):  కెసిఆర్‌ కిట్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికితోడు ఆస్పత్రుల్లో …

అధికారుల ఉదాసీనత విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు 

నల్గొండ,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : అధికారుల్లో నెలకొన్న ఉదాసీనత వైఖరిని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా వాల్టాచట్టం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. బోరుబావుల తవ్వకం, …

డివైడర్‌ను ఢీకొన్న కారు: ఒకరు మృతి

సూర్యాపేట,జూలై23(జ‌నంసాక్షి): నేషనల్‌ హైవే 65పై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఎన్‌హెచ్‌ 65పై …

నీటి సంరక్షణ చర్యలు తప్పనిసరి

లేకుంటే భవిష్యత్‌ అంధకారమే నల్లగొండ,మే30(జ‌నంసాక్షి): ముందు తరాలకు నీటి సమస్యను తొలగించాలంటే జల సంరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులు సూచించారు. మహారాష్ట్రలోని …

నేటి ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్దం

గుర్తింపు కార్డు చూపి ఓటేయాలి కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ నల్లగొండ,మే30(జ‌నంసాక్షి): ఈనెల 31న జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసామని కలెక్టర్‌ గౌరవ్‌ …

ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన బస్సు

– ఒకరి మృతి.. 10 మంది ప్రయాణికులకు గాయాలు నల్గొండ, మే21(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా …

విద్యుత్‌ సరఫరాలో ఇక వినూత్న పద్దతి 

అంతరాయాలు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు నల్లగొండ,మే21(జ‌నంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయాలు తొలగించడంతో పాటు లో ఓల్టేజీ సమస్యకు చెక్‌ పెట్టబోతున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్‌ రూపొందించారు. …

ఇళ్లు..మంచినీళ్లు ఈ రెండే  సమస్యలు

టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన నల్లగొండ,మే15(జ‌నంసాక్షి): జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్క నిరుపేదకూ ఇల్లు కట్టించలేకపోయామని టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. ఇంతకాలం …

ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య లేకుండా చూడాలి

నల్లగొండ,మే15(జ‌నంసాక్షి): మిల్లులలో ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య లేకుండా వెంటనే పరిష్కరించాలని డీఆర్‌డీఏ పీడీని , పౌర సరఫరాలశాఖ డీఎంను కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌  ఆదేశించారు. జిల్లాలో 30 …

రాష్ట్రంలో రాక్షస పాలన :కోమటిరెడ్డి 

నల్లగొండ,మే3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రాక్షసపాలనతో రైతులు, నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ముందు కేజీ టూ పీజీ, రెండు …