నల్లగొండ

*గులాబీ జెండా కొండంత అండ:

: వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్  మోమిన్ పేట జూలై 28 జనం సాక్షి గురువారం వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ …

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి ఘటనపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి.

బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్. నల్గొండ బ్యూరో. జనం సాక్షి నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు కనీస …

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి

ఈడిగి గోపాల్ గౌడ్ మండల తెరాస అధ్యక్షులు దోమ న్యూస్ జనం సాక్షి.        దోమ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు …

మౌలిక భాషా శిక్షణ ను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నల్గొండ . జనం సాక్షి..మౌలిక భాషా సామర్ధ్యాల సాధన తొలిమెట్టు  శిక్షణా కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ …

*బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి*,

*ఏఐటీయూసీ  జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి నల్గొండ బ్యూరో. జనం సాక్షి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని …

సాగర్‌ ఎడమ కాలువనుంచి నీరు విడుదల

పూజలు చేసి విడుదల చేసిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నాగార్జునసాగర్‌,జూలై28(జనంసాక్షి ): నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. పెద్దవూర మండలం …

ఆటో డ్రైవర్ల కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

హుజూర్ నగర్ జులై   (జనం సాక్షి): హుజూర్ నగర్ మునిసిపల్ ఆటో డ్రైవర్లు కొన్ని సమస్యలు గురించి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి టిఆర్ఎస్కెవి యూనియన్ ఆధ్వర్యంలో …

భీమదేవరపల్లి మండలంలో కళ్యాణ లక్ష్మి పంపిణీ

భీమదేవరపల్లి మండలం జూలై   జనంసాక్షి న్యూస్ హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయంలో ని  మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ …

ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఎన్నిక

హుస్నాబాద్ రూరల్ జూలై  (జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణ న్యూ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి గా కాశ బోయిన రవీందర్,మరియు కోశాధికారి గా పరకాల వంశీకృష్ణ లను …

మృతుని కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర.

చిట్యాల జులై (జనంసాక్షి) మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన మోతే సంపత్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం వారి కుటుంబ సభ్యులను భూపాలపల్లి నియోజకవర్గ …