నల్లగొండ

ఆర్మూర్ లో ఏసీబీ దాడి

ఆర్మూర్ ( జనం సాక్షి):ఆర్మూర్ పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ …

ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతికి అంకురార్పణ

మక్తల్, (జనంసాక్షి) : మక్తల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం 2025 పైన రైతులకు అవగాహన …

ముఖ్యమంత్రి సహాయ నిధి

గుర్రంపోడు (జనంసాక్షి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామపంచాయతీ లో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కును ములకలపల్లి గ్రామపంచాయతీకి చెందిన పగిళ్ల ఆంజనేయులుకు ,13000 …

దేశాయి కుటుంబాన్ని పరామర్శించిన కవిత

ఎడపల్లి, (జనంసాక్షి) : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది వెంకటేశ్వర దేశాయి కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఇటీవల వెంకటేశ్వర దేశాయ్ కుమారుడు ప్రీతం …

ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా… అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం …

స్వర్ణశ్రీ జ్యూయలర్స్ షాప్ ను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి గాలి రవికుమార్ గౌడ్

గుర్రంపోడు (జనంసాక్షి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ శ్రీ జ్యూయలర్స్ షాప్ ను సోమవారం మండల మాజీ …

రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరు హక్కులు,బాధ్యతలు, పదవులను పొందుతున్నారు,కలెక్టర్ : త్రిపాఠి

నల్గొండ బ్యూరో (జనంసాక్షి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో ప్రతి ఒక్కరూ హక్కులు,బాధ్యతలను,పదవులను పొందగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భారత …

ఐఆర్ఏ అల్యూమినియం మూతల కంపెనీని ప్రారంభించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి

గుర్రంపోడు (జనంసాక్షి): గుర్రంపోడు మండలం పాశం వారి గూడెంగ్రామానికి చెందిన పాశం వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్ మేడ్చల్, కాప్రా నవోదయ ఇండస్ట్రియల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన …

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మునుగోడు ఎమ్మెల్యే

మర్రిగూడ,  (జనంసాక్షి):  అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మర్రిగూడ మండలంలోని మేటి చందాపురం గ్రామంలో గత వారం రోజులుగా రెండు వర్గాల మధ్య …

బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు ప్రజలు వెల్లువల వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు

నల్గొండ బ్యూరో (జనంసాక్షి) :  ఈనెల 27న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు వెల్లువలా జనాలు తరలివచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారని మాజీ మంత్రి …

తాజావార్తలు