నల్లగొండ

ఘనంగా ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి

        బచ్చన్నపేట నవంబర్ 19 ( జనం సాక్షి): బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఇంచార్జ్ హరిబాబు గౌడ్ సీనియర్ …

రైతుల సంక్షేమమే సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర

        జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతుల సంక్షేమమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు …

గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలు

              భూదాన్‌ పోచంపల్లి, నవంబర్‌ 19 (జనం సాక్షి): విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అడ్వైజర్‌ డాక్టర్ పూనం మాలకొండయ్య గ్రంథాలయాలు …

ఎస్సారెస్పీ-2కి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పేరు

` ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవో తెస్తామన్నారు. ` నల్గొండకు గోదావరి జలాలను తెచ్చిన ఘనత ఆయనదే.. ` తుంగతుర్తి ప్రజల కోసం దామన్న పనిచేశారు …

ఆర్మూర్ లో ఏసీబీ దాడి

ఆర్మూర్ ( జనం సాక్షి):ఆర్మూర్ పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. పంచాయతీరాజ్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ …

ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా భూభారతికి అంకురార్పణ

మక్తల్, (జనంసాక్షి) : మక్తల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి చట్టం 2025 పైన రైతులకు అవగాహన …

ముఖ్యమంత్రి సహాయ నిధి

గుర్రంపోడు (జనంసాక్షి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామపంచాయతీ లో శుక్రవారం సీఎం సహాయ నిధి చెక్కును ములకలపల్లి గ్రామపంచాయతీకి చెందిన పగిళ్ల ఆంజనేయులుకు ,13000 …

దేశాయి కుటుంబాన్ని పరామర్శించిన కవిత

ఎడపల్లి, (జనంసాక్షి) : బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది వెంకటేశ్వర దేశాయి కుటుంబాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఇటీవల వెంకటేశ్వర దేశాయ్ కుమారుడు ప్రీతం …

ఎడపల్లి మండల కేంద్రంలో ఘనంగా… అంబేద్కర్ జయంతి వేడుకలు

ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి మండల కేంద్రంలో సోమవారం ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం …

స్వర్ణశ్రీ జ్యూయలర్స్ షాప్ ను ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి గాలి రవికుమార్ గౌడ్

గుర్రంపోడు (జనంసాక్షి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని నాంపల్లి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ శ్రీ జ్యూయలర్స్ షాప్ ను సోమవారం మండల మాజీ …