నల్లగొండ

పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి

హుజూర్ నగర్ జులై 27 (జనం సాక్షి): పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని టీ.పీ.సీ.సీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ. అజీజ్ పాషా అన్నారు. బుధవారం …

అమృత్ సరోవర్ పాండ్స్ ను 15 ఆగష్టు లోగా పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నల్లగొండ బ్యూరో. జనం సాక్షి అమృత్ సరోవర్ పథకం కింద గుర్తించిన 75 అమృత్ సరోవర్ పాండ్స్ ను ఆగష్టు-15లోగా పూర్తి …

సంక్షేమ పాఠశాలలు వసతి గృహాలు,రెసిడెన్షియల్ పాఠశాలల్లో పారిశుధ్యo సక్రమ నిర్వహణ చేపట్టాలి:

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ*.                 నల్గొండబ్యూరో. జనం సాక్షి ,ఎస్.సి.,ఎస్. టి.,బి.సి.,మైనార్టీ సంక్షేమ శాఖల పాఠశాలలు,వసతి గృహాలు,రెసిడెన్షియల్ …

విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

వేములవాడ జులై 27 (జనంసాక్షి) జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేశారు, గాయత్రి మెడికల్ హల్ యజమాని అవొప సభ్యులు కమటాల శివకుమార్ దాదాపు …

భారత్ లో అణు బాంబు పితామహుడు కలాం

మిర్యాలగూడ. జనం సాక్షి భారతదేశంలో మొట్టమొదటగా అణు బాంబులను  ప్రవేశపెట్టి అమలు పరిచిన పితామహుడు, ప్రపంచ మేధావి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ అని బంజారా …

ఆలేరు సాయిబాబా ఆలయంలో చోరీ

వెండి,బంగారు అభరణాలతో పాటు నగదు లూటీ యాదాద్రి భువనగిరి,జూలై27(జనంసాక్షి ): ఆలేరు పట్టణంలో భారీ చోరీ జరిగింది. సాయిబాబా దేవస్థానంలో వెండి, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్‌` …

కేంద్రంలో వీఆర్ఏల సమ్మె మూడో రోజుకు చేరిక

ముప్కాల్ జనం సాక్షి మండల కేంద్రంలో వీఆర్ఏల సమ్మె మూడో రోజుకు చేరిక మండల కేంద్రంలో అన్ని గ్రామాలకు చెందిన వీఆర్ఏలు తమకు ఉద్యోగ భద్రత మరియు …

రైస్ మిల్లు తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

మిల్లర్లు సిఎంఆర్ పూర్తి చేయాలి… మిర్యాలగూడ జనం సాక్షి. రైస్ మిల్లర్లు సిఎంఆర్ ను త్వరితగతంగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా అదనపు కలెక్టర్ వనమాల చంద్రశేఖర్ …

బ్రహ్మోత్సవ ఆహ్వాన కర పత్రిక ఆవిష్కరణ.

మల్కాజిగిరి.జనంసాక్షి.జులై ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతకు ఆలయాలే  నిదర్శనమని మల్కాజిగిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆనంద్ బాగ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి …

భోధన సామర్ధ్యం పెంపొందించుకోవాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నల్గొండ బ్యూరో. జనం సాక్షి..   మౌలిక భాషా సామర్ధ్యాల సాధన తొలిమెట్టు  శిక్షణా కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ …