నల్లగొండ

గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

15మంది వద్యార్థులకు పాజిటివ్‌ నల్లగొండ,జూలై22(జనం సాక్షి ): జిల్లాలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. నార్కట్‌ పల్లిలోని మహాత్మ జ్యోతిరావుపూలే సంక్షేమ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు …

వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి

మునగాల,జూలై21(జనంసాక్షి) ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌ రక్షణగా నిలుస్తోందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మునగాల ఏ ఏస్ఐ కృష్ణమూర్తి అన్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ …

జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమస్యల పరిష్కారానికి కృషి త్వరలో చేస్తానని హామీబొల్లం*

కోదాడక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ను  నూతనంగా ఎన్నికైన జర్నలిస్ట్  హౌసింగ్ సొసైటీ కమిటీ సభ్యులు గురువారం కలిశారు.జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ద్వార తమ ఇండ్ల …

ఎమ్మెల్యే విశృత పర్యటన.

  .జనంసాక్షి.జూలై21 నేరెడ్ మెట్ డివిజన్ పరిధిలోని యప్రాల్ లక్ష్మీ పూరి కాలని లో 60 లక్ష లతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు …

నల్గొండ పట్టణ డ్రైనేజీ వ్యవస్థ పై సర్వే చేసి వివరాలు ఇవ్వాలి

ఎమ్మెల్యే కంచర్ల. కలెక్టర్ రాహుల్ శర్మ నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్లగొండ పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థపై ఏజెన్సీ వారితో సర్వే చేయించి సమగ్ర వివరాలతో ప్రణాళికలు …

సీ సీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

మిర్యాలగూడ. జనం సాక్షి మిర్యాలగూడ మండల పరిదిలోని 10 గ్రామాలకు యాద్గార్ పల్లి, కాల్వపల్లి తండా, కాల్వపల్లి, సుబ్బారెడ్డి గూడెం, ఆలగడప, జాలుబాయి తండా, ముల్కలకాల్వ, అవంతిపురం, …

బుద్ధ వనం సందర్శించిన సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ ప్రొఫెసర్

నాగార్జునసాగర్ (నందికొండ),జూలై 21(జనం సాక్షి); నాగార్జునసాగర్ లో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్టును గురువారం నాడు పుణేకు చెందిన సావిత్రిబాయి …

ఏబీవీ హై స్కూల్ గిర్నిగడ్డ లో విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ స్టేషనరీ అందజేసిన – డాక్టర్ పి సుగుణాకర్ రాజు

  జనగామ (జనం సాక్షి) జూలై21: జనగామ పట్టణంలోని ఏబీవీ హై స్కూల్ గిర్నిగడ్డ లో విద్యార్థిని విద్యార్థులకు బుక్స్ స్టేషనరీ అందజేసిన జనగామ జిల్లా వైద్య …

హరితహారం పథకంలో ఇరిగేషన్. పల్లె ప్రకృతి వనం. వీడియో ప్రాంగణాల అభివృద్ధిపై సమీక్ష

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ  నల్గొండ బ్యూరో.జనం సాక్షి తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా ఇరిగేషన్ శాఖ భూములలో మొక్కలు నాటుట, బృహత్ పల్లె ప్రకృతి వనం, …

విద్య అభివృద్ధికి తోడ్పడేందుకు జిల్లాను ఎంపిక చేయడం గర్వకారణం

 జిల్లా కలెక్టర్ పమేలా  సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో.జనం సాక్షి జిల్లాలో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చి విధ్యార్ధులకు అన్నీ వసతులను కల్పించేందుకు పీపుల్ ఫర్ ఇండియా ఆర్గనైజేషన్ …