నల్లగొండ
సెల్ఫోన్ పేలి విద్యార్థులకు గాయాలు
నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలో సెల్ఫోన్ పేలి నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఏటీఎం చోరీకి దుండగుల విఫలయత్నం
నల్లగొండ,(జనంసాక్షి): చిట్యాలలోని ఎస్బీమెచ్ ఏటీఎంకు చోరీకి గుర్తు తెలియని దుండగులు విఫలయత్నం చేశారు. అక్కడ ఉన్న వాచ్మెన్ గమనించి కేకలు వేయడంతో దుండగులు పారిపోయినట్లు సమాచారం.
తాజావార్తలు
- అన్నారం షరీఫ్ చెరువును కొల్లగొడుతున్న మోరం మాఫియా..!
- తోమ్మిదవ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలి
- జడ్చర్లలో ట్రాఫిక్ కష్టాలు.. తీరని ప్రయాణికుల ఇబ్బందులు
- మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం పర్వతగిరి
- యూరియా ఆఫ్ విధానాన్ని రద్దు చేయాలని రేపు సిరికొండలో బీఆర్ఎస్ మహాధర్నా
- కెటికె-5 గనిలో బ్లాస్టింగ్ ప్రమాదం:కార్మికుడికి గాయాలు
- అమావాస్య వేళ ఉప్పల్ బగాయత్ కాలభైరవ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
- అమావాస్య వేళ ఉప్పల్ బగాయత్ కాలభైరవ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ
- కెటికె-5 గనిలో బ్లాస్టింగ్ ప్రమాదం:కార్మికుడికి గాయాలు
- క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలి….
- మరిన్ని వార్తలు




