Main

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

వైద్య సిబ్బందికి కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచన నిజామాబాద్‌,ఆగస్ట్‌21(జనంసాక్షి): సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నందున మెడికల్‌ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. మోపాల్‌ …

స్లాట్ బుక్ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయాలి-కలెక్టర్

కామారెడ్డి బ్యురొ ఆగస్ట్21(జనంసాక్షి); స్లాట్ బుక్ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం …

సర్పంచ్,ఎంపిటిసి ని వెంటనే సస్పెండ్ చేయాలి

కోటగిరి ఆగస్ట్21(జనంసాక్షి):  సుంకిని ఘటనకు కారకులైన సర్పంచ్,ఎంపీటీసీ,వెంటనే సస్పెండ్ చేయాలని బిజెపి దళిత మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా. దళిత సంఘాల,దళిత …

కొనసాగిని స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనలు

విశాఖపట్టణం,ఆగస్టు17(జనంసాక్షి): స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆడ్మిన్‌ ముట్టడికి ప్రయత్నించారు. స్టాప్‌ ప్రైవేటైజేషన్‌ ఆఫ్‌ స్టీల్‌ …

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు : సీపీ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠినచర్యలు తీసుకుంటామని నిజామాబాద్‌ సీపీ కార్తికేయ హెచ్చరించారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, ఆర్మూర్‌, నిజామాబాద్‌ డివిజన్ల పరిధిలో ఎవరైనీ శాంతిభద్రతలకు విఘాతం …

ఉత్తమ రైతులకు అవార్డులు ఇవ్వాలి

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి):75 వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల అధికారులకు ఉద్యోగులకు, ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ మండలాల అవార్డు ప్రశంసాపత్రాలను ఇచ్చారని, కానీ ఉత్తమ రైతులు …

మద్దికుంట గ్రామంలో రూ.2,50 లక్షలతో అభివద్ధి పనులు

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మాచారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని ఎల్లమ్మ బండ పరిధిలోని 10 వార్డులో మండల పరిషత్‌ నిధుల నుంచి రూ.2,50 లక్షలతో మంగళవారం అభివద్ధి పనులు ప్రారంభం …

అక్రమ అరెస్టులను ఖండిరచండి

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూరులో చేపట్టిన పోడు భూముల పట్టాలు ఇవ్వాలని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల, ఇల్లు ముట్టడి కార్యక్రమంలో …

మరమ్మత్తుకు నోచుకోని నవీపేట బస్టాండ్‌

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకీ రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో …

మోర్తాడ్‌ మండలంలో నెగెటివ్‌ నిర్ధారణ

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. …