Main

పర్యాటక ప్రాంతంగా పోచారంను అభివృద్ది చేయాలి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరిన ఎమ్మెల్యే సురేందర్‌ అంగీకరించిన మంత్రి కిషన్‌ రెడ్డి నిజామాబాద్‌,ఆగస్ట్‌12(జనం సాక్షి): సహజ సిద్ధమైన పకృతి అందాలు కలిగిన పోచారం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా …

మభ్యపెట్టే మాటలు, పథకాలు మానాలి

ప్రజలకు మేలు చేయకుంటే వాతలు పెడతారు పిసిసి చీఫ్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటే ఎలా కాంగ్రెస్‌ దండోరాతో అధికార పార్టీలో వణుకు : షబ్బీర్‌ అలీ కామారెడ్డి,ఆగస్ట్‌12(జనం …

ఇచ్చిన హావిూలు అన్నీ నెరవేర్చానన్న పోచారం

బాన్సువాడలో చిల్డన్ర్‌ పార్కును ప్రారంభించిన స్పీకర్‌ కామారెడ్డి,అగస్టు11(జనం సాక్షి): బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఇచ్చిన హావిూలను అన్నింటినీ నెరవేర్చానని శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ …

కుర్నాపల్లిలో మొక్కలు నాటిన పోలీస్‌ సిబ్బంది

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో ఎడపల్లి ఎస్‌ఐ ఎల్లయ్య గౌడ్‌, స్థానిక సర్పంచ్‌ సావిత్రి రవీందర్‌ గౌడ్‌, ఎంపీటీసీ వెంకయ్య గారి రామి రెడ్డి, …

ఎంపీడీఓ కూతురి వివాహానికి హాజరైన ఎంపీపీ, ఏపీఎం

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భీంగల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీఓ రాజేశ్వర్‌ కూతురి వివాహానికి ఎంపీపీ ఆర్ముర్‌ మహేష్‌, ఐకేపీ ఏపీఎం కుంట శ్రీనివాస్‌, ఎంపీఓ …

రైతు బీమా నమోదుకు నేడే ఆఖరు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): ఎడపల్లి మండలంలో నూతనంగా వ్యవసాయ పాసు పుస్తకాలు పొందిన రైతులు రైతు బీమా కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాదికారి సిద్దిరామేశ్వర్‌ …

ఛలో హుజూరాబాద్‌ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): గ్రామాల్లో స్వచ్ఛదనంతోపాటు పచ్చదనం సంతరించుకునేందుకు వివిధ పనులు నిర్వహిస్తున్న గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యలు, మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ సమస్యల పరిష్కారానికి రాష్టప్రభుత్వం …

జిల్లాలో ఎరువుల కొరత లేదు

జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): జిల్లాలో నత్రజని, యూరియాతోపాటు ఇతర ఎరువుల నిలువలను సిద్ధంగా ఉంచామని, యూరియా కొరత కేవలం తాత్కాలికమేనని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ …

బీజేపీ నాయకుని నెలరోజుల అన్నదానం

కామారెడ్డి,ఆగస్ట్‌11(జనం సాక్షి): బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి మాల్యాద్రి రెడ్డి ఆలయానికి వచ్చే భక్తులకు శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు …

అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ ప్రారంభం

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కోటగిరి మండల కేంద్రం విూర్జాపూర్‌ కాలనీలోని రామాలయం ఎదురుగా, మండల ఎంపీపీ వల్లేపల్లి సునీత (శ్రీనివాస్‌) నూతనంగా ఏర్పాటు చేసిన అరుణాచలేశ్వర ట్రేడర్స్‌ను రాష్ట్ర …