Main

ఇద్దరు దొంగల అరెస్ట్‌

కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): కామారెడ్డి రూరల్‌ సిఐ చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో దేవునిపల్లి ఎస్‌ఐ రవికుమార్‌ తమ పోలీస్‌ సిబ్బందితో టేక్రియాల్‌ గ్రామం వద్ద పెట్రోలింగ్‌ చేస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు …

దళితబంధుపై ఉద్యోగ సంఘాల జెఎసి హర్షం

అంబేడ్కర్‌, కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం కామారెడ్డి,ఆగస్టు17(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దళిత బంధు పథకాన్ని ఉద్యోగులకు కూడా వర్తింపచేయడం పట్ల కామారెడ్డి జిల్లా ఉద్యోగ సంఘాల …

సీజనల్‌ వ్యాధులపై అవగాహన

ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల వెల్లడి నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): భీంగల్‌ పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో సీజనల్‌గా వచ్చే వ్యాధుల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్‌ సుచరిత …

రైతాంగ వ్యవిరేక విధానాలపై పోరుబాట

ఆర్మూర్‌ బీజేపీ పట్టణ శాఖ ఆందోళన తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): ఆర్మూర్‌ భారతీయ జనతా కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ, ఆర్మూరు మండల …

గ్రామాల రహదారుల అభివద్ధి ప్రభుత్వ లక్ష్యం

సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి,ఆగస్టు17 (జనంసాక్షి): గ్రామాల రహదారుల అభివద్ధి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కోటగిరి మండలం టాక్లి గ్రామంలో మంగళవారం వివిధ …

3కోట్లతో ఉడాయించిన చిట్టీ వ్యాపారులు

నిజామాబాద్‌,ఆగస్టు17(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లాలో చిట్టీ వ్యాపారులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దాదాపు మూడు కోట్లగా పైగా టోకార వేసి చిట్టీ వ్యాపారులు ఉడాయించారు. కట్ట రవి, దినేష్‌, …

ట్రాక్టర్‌పై గ్రామాలను చుట్టిన పోచారం

ప్రజాసమస్యలపై నేరుగా ఆరా నిజామాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా ట్రాక్టర్‌పై గ్రామాలకు వెళ్లి.. ప్రజా సమస్యలపై ఆరా తీశారు. జిల్లాలోని కోటగిరి మండలంలో మంగళవారం ఉదయం …

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

ఒకరు అక్కడిక్కడే మృతి కామారెడ్డి,ఆగస్ట్‌17(జనంసాక్షి): జిల్లాలోని దేవునిపల్లి పాత కలెక్టరేట్‌ ఆఫీస్‌ గోదాం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆగి ఉన్న …

రాహుల్‌ నాయకత్వం పార్టీకి అవసరం: షబ్బీర్‌

  కామారెడ్డి,ఆగస్ట్‌16(జనంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని రాహుల్‌ గాంధీ ఒక్కరే ఆ పార్టీని మళ్లీ విజయతీరాలకు చేరుస్తారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ …

జనరిక్‌ మందుల ఊసేదీ

జనాలను ముంచడం లక్ష్యంగా అమ్మకాలు నిజామాబాద్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): జిల్లాలో వైద్యులు జనరిక్‌ మందుల ఊసెత్తడం లేదు. మందుల చీటీ రాసిన వైద్యుడు ఒప్పందం కుదుర్చుకున్న మందుల దుకాణదారుడి మాత్రమే …