Main

నేడు స్వాతంత్య సమరయోధులపై ఫొటో ఎగ్జిబిషన్‌

మూడురోజులు సాగనున్న ప్రదర్శన కామారెడ్డి,ఆగస్టు 25(జనంసాక్షి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్‌ స్టాండు ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఫీల్డ్‌ అవుట్‌ రీచ్‌ బ్యూరో, నిజామాబాదు …

మాదిగలకు అన్యాయం చేస్తున్న సర్కార్‌

ఎంఎస్‌ఎఫ్‌ నిజామాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి కనక ప్రమోద్‌ నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో మాదిగలకు అన్యాయం చేస్తున్నదని, పాలనా విధానం మార్చుకోవాలని మాదిగ స్టూడెంట్స్‌ …

అభివృద్ధి పథంలో ఎడపల్లి

జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు నిజామాబాద్‌,ఆగస్టు 25(జనంసాక్షి): పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలంలో గ్రామగ్రామాన అభివద్ధి పనులు కొనసాగుతున్నాయని, అభివద్ధి పథంలో పయనించేందుకు అన్ని గ్రామాలు …

అధికారులు లక్ష్యాలను సాధించాలి

కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ కామారెడ్డి,ఆగస్టు 25(జనంసాక్షి) : బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీనిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల …

పిల్లలో సరదాగా క్రికెట్‌ ఆడిన స్పీకర్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి):: సందర్భం ఏదైనా పిల్లలు కనబడితే చాలు వారితో కలిసి సరదాగా ఆడుకోవడం శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అలవాటు. ఎంత పెద్ద హోదాలో ఉన్నా వారిలో …

ఎన్నికలు వస్తే పథకాలు గుర్తుకు వస్తాయి

కెసిఆర్‌పై మండిపడ్డ మాజీమంత్రి షబ్బీర్‌ అలీ కామారెడ్డి,ఆగస్ట్‌24(జనంసాక్షి): ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకు వస్తాయని, దళితబంధు పేరుతో దళితులను మభ్యపెడుతున్నాడని మాజీమంత్రి , కాంగ్రెస్‌ నేత …

హరితహారంలో మోడల్‌ గ్రామాలను తయారు చేయాలి: కలెక్టర్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): హరితహారంలో ప్రతీ మండలంలో ఒక మోడల్‌ గ్రామాన్ని తయారు చేయాలని కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్నారు. పూర్తిస్థాయిలో ఇక్కడ మొక్కలు నాటి అవి ఎదిగేలా చేయాలన్నారు. …

శిశువు మృతిలో బంధువుల ఆందోళన

కామారెడ్డి,అగస్టు23(జనంసాక్షి): కామారెడ్డి జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ సమయంలో ఆడ శిశువు మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే శిశువు మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు …

టీఆర్‌ఎస్‌ నాయకులకు క్షీరాభిషేకం

నిజామాబాద్‌,ఆగస్టు 21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన దళిత బంధు కార్యక్రమం పట్ల దళితులు ఎంతో సంతోషంగా ఉండాలని అని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని దూస్‌గాం …

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ధర్నా

నిజామాబాద్‌,ఆగస్టు 21(జనంసాక్షి): మైనార్టీ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ పోస్టులకు చేసిన వారందరికీ అవకాశం ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమైక్య (ఏఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. …