Main

పర్యాటకంగా నిజాంసాగర్ ప్రాజెక్టు : హరీష్‌రావు

నిజామాబాద్ : నిజాంసాగర్ ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని …

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి.. 

నిజామాబాద్ : ఓ కారు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.  నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు నిర్మాణంలో …

నిజామాబాద్ లో ఇసుకలారీల పట్టివేత 

నిజామాబాద్ : జిల్లాలోని నిజాంసాగర్ మండలం బొబ్బుగుడిసె చౌరస్తా వద్ద పలు ఇసుక లారీలను సోమవారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీలో రూ.14,000 చెల్లించి …

మిషన్ కాకతీయపై ప్రతిపక్షాల రాద్ధాంతం – హరీష్ రావు..

నిజామాబాద్ : కామారెడ్డి మండలం బి.బి.పేటలో మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయను ప్రతిపక్షాలు …

నేడు నిజామాబాద్ లో హరీష్ పర్యటన..

నిజామాబాద్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.

అలాంటి భర్త నాకు అక్కర్లేదు.. ఆగిన పెళ్లి

 నిజామాబాద్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అదనపు కట్నం కారణంగా ఆగిపోయింది. తనకు అదనంగా మరో రెండు లక్షలు కట్నం కావాలని వరుడు డిమాండ్ చేయడంతో ఇలాంటి …

స్త్రీశక్తిభవన్‌లో మహిళ దారుణ హత్య….

నిజామాబాద్:కామారెడ్డి పట్టణంలో ఆర్డీఓ, ఎంఈఓ ఆఫీసు మధ్యలో ఉన్న స్త్రీశక్తిభవన్‌లో గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. కామారెడ్డి డీఎస్పీ …

ఆ పార్కుకు ఎప్పుడు చూసినా తాళమే..

నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్యానవనం ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రాంత వాసులు ఎంతో సంతోష పడ్డారు. ఏకంగా ఐదు కోట్లు రూపాయలు కేటాయించారు. …

ఫించన్ రాలేదని..వికలాంగుడు ఆత్మహత్య

నిజామాబాద్: జిల్లాలోని చిందాజ్ పల్లిలో దారుణం జరిగింది. ఫించన్ రాలేదనే మనస్థాపంతో చిందాజ్ పల్లిలో స్వామిగౌడ్ అనే వికలాంగుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇద్దరు పిల్లలతో కాలువలోదూకిన తల్లి

నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా కాల్వలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని నాగిరెడ్డిపేట …