నేడు నిజామాబాద్ లో హరీష్ పర్యటన..
నిజామాబాద్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.
నిజామాబాద్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు.
నిజామాబాద్: జిల్లాలోని చిందాజ్ పల్లిలో దారుణం జరిగింది. ఫించన్ రాలేదనే మనస్థాపంతో చిందాజ్ పల్లిలో స్వామిగౌడ్ అనే వికలాంగుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.