Main
ఫించన్ రాలేదని..వికలాంగుడు ఆత్మహత్య
నిజామాబాద్: జిల్లాలోని చిందాజ్ పల్లిలో దారుణం జరిగింది. ఫించన్ రాలేదనే మనస్థాపంతో చిందాజ్ పల్లిలో స్వామిగౌడ్ అనే వికలాంగుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిజామాబాద్ లో మంత్రి జగదీష్ పర్యటన..
నిజామాబాద్: జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భ మంత్రి ఎల్లారెడ్డి, నాగిరెడ్డి మండలాల్లో ఐదు విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు.
తాజావార్తలు
- ఆర్బీఐ వద్దకు చేరని రూ. 2000 నోట్లు ఇంకా ఎన్ని ఉన్నాయంటే?
- నాలుగు కోట్ల మంది ఆకాంక్షను కేసీఆర్ నెరవేర్చారు: కేటీఆర్
- లండన్ వేదికగా పాక్ తీరును ఎండగట్టిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
- తెలంగాణ ప్రజలకు సుందరీమణుల శుభాకాంక్షలు.. వీడియో ఇదిగో!
- ఎవరితోనూ పొత్తు పెట్టుకోము: హరీశ్ రావు
- జై తెలంగాణ అని రేవంత్ అనకపోవడం దారుణం: కవిత
- తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
- తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
- కోహ్లీకి చెందిన బెంగళూరు వన్8 కమ్యూన్ పబ్పై కేసు
- ‘తెలంగాణ రైజింగ్’ తో నవశకానికి నాంది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ రేవంత్ సందేశం
- మరిన్ని వార్తలు