Main

తగినంత అడుక్కురాలేద‌ని….

నందిపేట (నిజామాబాద్ జిల్లా) : అందరిలాగే చదువుకోవాలని తలంచినది ఆ బాలిక. తల్లి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి చూపిన బిక్షాటన మార్గంలో తగినంత అడుక్కురాలేక పోతోంది. దాంతో …

బాన్సువాడ బంద్‌

నిజామాబాద్, (మార్చి 28):  రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరుల దౌర్జన్యం, పోలీసుల ఓవర్‌ యాక్షన్‌కు నిరసనగా శనివారం బాన్సువాడలో అఖిలపక్షం బంద్ నిర్వహించింది. అనంతరం అఖిలపక్ష …

టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి

నిజామాబాద్‌, మార్చి 26 : నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం కమలాపూర్‌లో వేగంగా వస్తున్న టిప్పర్‌ ఢీకొని ఐదేళ్ల బాలుడు మరణించాడు. ఈ సంఘటనతో కమలాపూర్‌లో విషాదం …

పోలీసుల కళ్లుగప్పి సంకెళ్లతో ఖైదీ పరారీ

డిచ్‌పల్లి (నిజామాబాద్):  పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ సంకెళ్లతో పరారయ్యాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో కలకలం సృష్టించింది. విశ్వసనీయ సమాచారం …

నిజామాబాద్ లో మంత్రి జగదీష్ పర్యటన..

నిజామాబాద్: జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భ మంత్రి ఎల్లారెడ్డి, నాగిరెడ్డి మండలాల్లో ఐదు విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు.

నాకు టికెట్ ఇవ్వలేదు: ఆకుల లలిత

హైదరాబాద్: తొలుత ప్రకటించిన జాబితాలో ఉన్న తన పేరు ఇవాళ్టి మలి జాబితాలో ఎందుకు లేదని ఆమె పొన్నాలను ప్రశ్నించారు. తనకు ముందుగా ప్రకటించిన విధంగా టికెట్ ఇవ్వకపోవడంపై …

నిజామాబాద్‌ జిల్లాలో కలకలం

నిజామాబాద్‌: జిల్లాకు చెందిన సీఐ విచారణకు సహకరించకుండా పరారయ్యాడు. దీంతో జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. ఆర్మూర్‌ రూరల్‌ సీఐ శ్రీనివాస్‌రెడ్డిపై చీటింగ్‌ కేసులో విచారణ కోసం …

వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షునిగా మాడ్యురో ప్రమాణం

కారకన్‌ : వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ అనారోగ్యంతో మృతి చెందడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా నికోలన్‌ మాడ్యురో బాధ్యతలు స్వీకరించారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న మాడ్యురోను తన రాజకీయ …

‘ఎన్‌సీసీ’ ప్రమాణ స్వీకారం

ప్రగతిభవన్‌:తెలంగాణ ఎన్‌సీసీ ఎంప్లాయిన్‌ అసోసియేషన్‌  నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంను స్థానిక టీఎన్‌జీఓన్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు.స్వీకారనికి ముఖ్య అతిధిగా టీఎన్‌జీఓన్‌ జిల్లా అధ్యక్షుడు గైని …

విత్తనాల పంపీణీ ప్రారంభం

బోధన్‌ పట్టణం: బోధన్‌ మండలంలోని రైతులకు రాయితీ సోయా విత్తనాల పంపీణీ కార్యక్రమాన్ని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గంగాశంకర్‌ ప్రారంభించారు. మండలంలోని 21వేల ఎకరాల్లో సోయా సాగు …