నిజామాబాద్

*జాతీయం నులి పురుగులు దినోత్సవం*

01నుండి 19 సంవత్సరాల వయస్సు పిల్లలు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలి. నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం సందర్భంగా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జిల్లా …

నులి పురుగుల మందుల పంపిణీ

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 16 ,(జనం సాక్షి ) జాతీయ నులి పురుగుల నిర్ములాన దినోత్సవం సందర్భంగా గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 1 సం నుండి 18 సంవత్సరాల …

మైనార్టీ ఉపకారవేతనాలు ఇవ్వండి..

– చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కు వినతి పత్రం. ములుగు జిల్లా బ్యూరో, సెప్టెంబర్ 15 (జనంసాక్షి):-  ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న మైనార్టీ …

కూనంనేని అభినందన సభను జయప్రదం చేయండి

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామచందర్ టేకులపల్లి సెప్టెంబర్ 15( జనం సాక్షి ): సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అభినందన సభను జయప్రదం చేయాలని …

ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కింది.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 15,జనం సాక్షి. మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి నుండి టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన నాయకులకు పదవులు దక్కడం …

టేకులపల్లి బస్టాండ్ సెంటర్లో అన్నదానం

టేకులపల్లి, సెప్టెంబర్ 15( జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ గణేష్ మండపము నందు గురువారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ …

విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రలు వేసిన గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్

బాన్సువాడ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి): బాన్సువాడ మండలం హన్మాజిపెట్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడి కేంద్రాలలో గురువారం గ్రామ సర్పంచ్ బోనాల సుభాష్, ప్రాథమిక …

జీపీ నిధులతో డ్రైనేజి నిర్మాణం….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండల పరిధిలోని సాoమ్లాతాండ లో 100 మీటర్ల డ్రైనేజీని గ్రామపంచాయతీ నిధులతో పనులను ప్రారంభించిన సర్పంచ్ కోల బిక్షపతి ఆయన మాట్లాడుతూ గ్రామంలో …

ఘనంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం..

ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి.. హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి జిల్లాలో గురువారం రోజున మార్కాజీ పాఠశాలలో ఏర్పాటుచేసిన …

నులు పురుగుల నివారణకు మాత్రలు వేసుకుంటే ఆరోగ్య కరం

. – ఏఎన్ఎం విజయలక్ష్మి   అశ్వరావుపేట, సెప్టెంబర్ 15( జనం సాక్షి )జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం గురువారం తిరుమల కుంట అంగన్వాడి …