నిజామాబాద్

పాఠశాలల్లో సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం

కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సరిరామ్ నాయక్ టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): ప్రభుత్వ పాఠశాలల్లో మండలంలో ఏ పాఠశాల చూసిన కనీస …

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 16 ,(జనం సాక్షి ) కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేస్తున్న పార్లమెంట్ కు రాజ్యాంగ నిర్మాత,మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి,ప్రపంచ మేధావి అంబెడ్కర్ పేరు పెట్టాలనే …

జై భీమ్.. జై తెలంగాణ.. జై కేసీఆర్..!

సైదాపూర్ జనం సాక్షి సెప్టెంబర్ 16(లస్మన్నపల్లి) తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ సచివాలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాని హర్షిస్తూ మండలంలోని లస్మన్నపల్లి గ్రామస్తులు కేసీఆర్, ఎమ్మెల్యే సతీష్ …

తెలంగాణ లో ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ కూలి పోకుండా అడ్డుకున్నదే

సెప్టెంబరు 17 దినం! –అందుకే సెప్టెంబర్ 17 ను విద్రోహ దినంగా పాటించండి!! –సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ పిలుపు టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): తెలంగాణలో ఫ్యూడల్ …

ఏజెన్సీ పరిరక్షణ మండల అధ్యక్షుడుగా మాలోత్ అనిల్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 16(జనం సాక్షి ): ఏజెన్సీ పరిరక్షణ కమిటీ టేకులపల్లి మండల అధ్యక్షునిగా మద్రాస్ తండా గ్రామ నివాసి అయిన మాలోత్ అనిల్ నాయక్ ను …

ఈనెల 18న ఐ ఎఫ్ టి యు జిల్లా నిర్మాణ జనరల్ బాడీని జయప్రదం చేయండి

-ఐ ఎఫ్ టి యు. జిల్లా అధ్యక్షులు డి ప్రసాద్ టేకులపల్లి , సెప్టెంబర్ 16( జనం సాక్షి ): భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్ …

– జాతీయ సమైక్యత తెలంగాణ వజ్రోత్సవాల్లో భారీగా ర్యాలీ

ర్యాలీలో విద్యార్థులు మహిళలు ప్రజాప్రతినిధులు ఉద్యోగులు అశ్వరావుపేట సెప్టెంబర్ 16( జనం సాక్షి ) జాతీయ సమైక్యత తెలంగాణ ఉత్రోత్సవాలను అశ్వరావుపేటలో ఘనంగా జరిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా …

మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన అలిగి రెడ్డి

ఎల్కతుర్తి సెప్టెంబర్ 16 జనం సాక్షి హనుమకొండ జిల్లాఎల్కతుర్తి మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఇటీవల కరెంటు షాక్ తో మృతి చెందిన లొల్లేటి మమత కుటుంబాన్ని పరామర్శించిన …

12 శాతం రిజర్వేషన్ ప్రకటన చేయకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

గిరిజన సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ టేకులపల్లి, సెప్టెంబర్ 16( జనం సాక్షి ): తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జరగబోయే సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ గిరిజనులకు …

కరెంట్ షాక్ తో ప్రమాదవశాత్తు మరణించిన కోరుకొండ రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం

రాయికల్ మండలం కుమ్మరి పెల్లి గ్రామంలో కరెంట్ షాక్ తో ప్రమాదవశాత్తు మరణించిన కోరుకొండ రాజు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం …