నిజామాబాద్

పట్నం ఫ్యామిలీకి పెద్ధేముల్ తెరాస నేతల అండ.

  పెద్దేముల్ సొసైటీ చైర్మన్ ద్వావరి విష్ణువర్ధన్ రెడ్డి. నాయకులు. తాండూరు జులై 17(జనంసాక్షి)పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి మేమంతా అండగా ఉంటామని జిల్లా చైర్పర్సన్ …

రాజకీయ పార్టీలకు అతీతంగా రుద్రూర్ బోనాల పండుగ

      రుద్రూర్ బోనాల పండుగలో ముచ్చటగా మూడు పార్టీలకు చెందిన నాయకులు రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండలం కేంద్రంలో బోనాల పండుగ కన్నుల పండుగ …

*దేశవ్యాప్త ప్లాంటేషన్ డ్రైవ్ను నిర్వహించడానికి ‘ఆజాదీ కా అమృత్ మోహత్సవ్’NHAIని జరుపుకుంటున్నారు*

బాల్కొండ,  17 జూలై (జనం సాక్షి) ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఆధ్వర్యంలో, 2022 జూలై 17న దేశవ్యాప్తంగా ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించాలని NHAI నిర్ణయించింది. దేశవ్యాప్తంగా …

. శ్రీ లక్ష్మీనరసింహస్వామి నీ దర్శించుకున్న ఇప్ప శ్రీనివాస్.

జనం సాక్షి..మాచారెడ్డి మండలంలోని అడవి ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని ఆదివారం రోజున తేజస్వి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి …

తీగజాతి కూరగాయలు అధిక లాభాలు

  రామారెడ్డి    జులై 16 జనంసాక్షీ :  తీగజాతి కూరగాయల పందిరిని శనివారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవ్ రావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి …

బాల్కొండ మండలం లో వ్యవసాయ పంటలను పరిశీలించి తగు సూచనలు

బాల్కొండ జూలై 16(జనం సాక్షి)నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్.బి, జలాల్పుర్ గ్రామ లలో వ్యవసాయ అధికారి పంటలను పరిశీలించి పలు సూచనలు తెలిపారు రైతులకు మొక్కజొన్న …

రక్తదానం చేసిన పానుగంటి ప్రవీణ్ కుమార్

    జనగామ (జనం సాక్షి)జూలై16: జనగామ పట్టణానికి చెందిన యమునా మాతృమూర్తికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం ఉండడంతో వెంటనే స్పందించిన పానుగంటి ప్రవీణ్ …

*చెరువుల క్రింద జోరందుకున్న వరినాట్లు

*కూలీలు దొరకక వ్యవసాయదారులకు ఇబ్బందులు 16 జూలై (జనంసాక్షి) ఎడతెరిపి లేకుండ మొన్న కురిసిన వానలకు మండలంలోని అన్ని గ్రామాల చెరువులు కుంటలు నిండి ఉన్నాయి.వరుణుడు గతరెండు …

బాధిత కుటుంబాలకు మంత్రి వేముల పరామర్శ

జులై 16( జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం లోని వన్నెల్ (బి) గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మంత్రి అత్యంత ఆత్మీయులు వన్నెల్ బి …

*రోడ్డు పనులను ప్రారంభించిన పెద్దేముల్ టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు*

జనంసాక్షి జూలై16 పెద్దేముల్: వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం లోని ఖానాపూర్ గ్రామం నుండి బండపల్లి గేటు వరకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి 10 లక్షలు మట్టిరోడ్డు …