నిజామాబాద్

నవీపేట బస్టాండ్‌లో దుర్గంధం

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): నవీపేట మండల కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణంలోకి రావాలంటేనే ప్రయాణికులు జంకుతున్నారు. బస్టాండ్‌ భవనం పైపెచ్చులు ఊడి ప్రయాణికులపై పడడంతో గాయలపాలవుతున్నారు. బస్టాండ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో …

సమష్టిగా బాలల హక్కుల పరిరక్షణ

బాలల సమస్యల తక్షణ పరిష్కారానికి బాల అదాలత్‌ బాలల జీవన, అభివద్ధి, రక్షణ కమిషన్‌ ముఖ్య ఉద్దేశం : చైర్మన్‌ నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): అంతర్జాతీయ బాలల ఒడంబడిక చేర్చబడిన …

చెస్‌ క్రీడాకారులకు ఆర్థిక సాయం

ఉదారత చాటుకున్న ఎ మ్మెల్సీ కవిత నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): ఎ మ్మెల్సీకల్వకుంట్ల కవిత మరోమారు తన ఉదారతను చాటుకున్నారు. నేపాల్‌లో జరిగే అంతర్జాతీయ చెస్‌ పోటీలకు నిజామాబాద్‌ జిల్లాలోని ఇద్దరు …

నీటిగుంతలో ఇద్దరి మృతదేహాలు గుర్తింపు

నిజామాబాద్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బోధన్‌ పట్టణ శివారులోని బెల్లాల్‌ చెరువు అలుగు పక్కన ఉన్న నీటి గుంతలో రెండు మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం …

పలు అభివృద్ది కార్యక్రమాలకు కవిత శ్రీకారం

నిజామాబాద్‌,అగస్టు9(జనంసాక్షి): జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కాలూర్‌ శివాలయ ప్రాంగణంలో ఎమ్మెల్సీ కవిత మొక్కలు నాటారు. …

జిల్లా పోలీసుల తీరు దారుణం

మండిపడ్డ ఎంపి ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌,నవంబర్‌11( జనం సాక్షి ): జవాన్‌ మహేష్‌ త్యాగం వృథా కాదని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. జిల్లాలో పోలీసుల పనితీరు …

పేద విద్యార్ధుకు వరంగాలు మధ్యాహ్న భోజనం సత్ఫలితలిస్తున్న సన్న బియ్యం పధకం

  భోజనంతో పాఠశాల్లో పెరిగిన హాజరు శాతం   నిజామాబాద్‌,జూన్‌1(జ‌నంసాక్షి): తెంగాణ రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం మధ్యాహ్న భోజనం పథకం సత్ఫలితలిస్తున్నది. ఈ పథకం …

పంట పెట్టుబడి నిరంతరం కొనసాగే పథకం

రైతు అందరికీ సాయం అందుతుంది ప్రాజెక్టుతో నీటికి ఢోకా లేకుండా పోయింది విపక్షా ప్రచారంలో నిజం లేదు: మంత్రి వేము నిజామాబాద్‌,మే30(జ‌నంసాక్షి): భూమి ఉన్న ప్రతి ఒక్క …

మార్గ మధ్యలో అంబులెన్సు లో సుఖ ప్రసవం

కామారెడ్డి రూరల్ మే 30 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ, పల్లెగడ్డ తండాకి చెందిన రాథోడ్  రేణుక (26) పురిటి నొప్పులు రావడంతో 108 …

కవిత నామినేషన్ దాఖలు

కవిత నామినేషన్ వెంటవచ్చిన మంత్రి వేముల, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు నిజామాబాద్ బ్యూరో, మార్చి 18 (జనంసాక్షి): నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా …