మహబూబ్ నగర్

అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప దేవాలయం.

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు. ఎమ్మెల్సీ తనయుడు  రీనిష్ రెడ్డి చే 18 మెట్ల పడిపూజ. తాండూరు డిసెంబర్ 18 (జనం …

ముగిసిన కేస్లాపూర్ నాగోబా ఆలయ ప్రత్యేక పూజలు..

మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో గల ప్రముఖ ఆదివాసీల ఆరాధ్య దైవం… నాగోబా ఆలయ  పున: ప్రతిష్టాపన కార్యక్రమాలు.. తేదీ 12- 12-2022 నుండి 18- 12- 2022 …

ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

మండల కోఆప్షన్ సభ్యుడు జుబేర్ చౌడాపూర్,డిసెంబర్ 18(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటును కల్పించాలని స్వయం సంకల్ప కృషితో మైనార్టీలకు రాష్ట్ర వ్యాప్తంగా …

దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసిన బి ఆర్ ఎస్ నాయకులపై చర్యలు తీసుకోండి.

పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి కి వినతి పత్రం. బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్. తాండూరు డిసెంబర్ 18( జనం సాక్షి) దేశ ప్రధాని …

నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ గ్రామంలో నూతన మత్స్య సహాకార సంఘం కమ్యూనిటీ హాల్ భవనం భూమి పూజ

ముఖ్య అతిథిగా డాక్టర్.కూచ్చుకుళ్ళ రాజేశ్వర్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీశైలం యాదవ్, మండల అధ్యక్షుడు గూళ్ళ.హరికృష్ణ….. నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్ 18(జనంసాక్షి) నాగర్ కర్నూల్ మండలం పెద్దముద్దునూర్ …

బండ బీమాంజనేయస్వామి దేవాలయాన్ని దర్శించుకున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలము నాగర్ దొడ్డి గ్రామంలో ధ్వజస్తంభం ఏర్పాటు లో బాగంగా ఆంజనేయ స్వామినీ ఆదివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరంటిఆర్ఎస్ నాయకులు …

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం

రూ.2.32 కోట్ల కళ్యాణలక్ష్మి చెక్కులు రూ.64.28 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు 232 మందికి కళ్యాణలక్ష్మి, 205 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు .. మొత్తం …

కిష్టాపురం గ్రామంలో రేపటి నుండి ఉర్సు ముబారక్

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కిష్టాపురం గ్రామంలో ఉర్స్ ముబారక్ హజరత్ అల్లి సాహెబ్ ఉర్సు ఏ షరీఫ్ 16 .12 .22 శుక్రవారం  రాత్రి …

ఘనంగా అయ్యప్ప పడిపూజ”కాశీపతి” గురుస్వామిని సన్మానించిన వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

గోపాల్పేట్  మండల కేంద్రంలో కాశీపతి గురుస్వామి 18 వ పడి, 18వ శబరిమల యాత్ర సందర్భంగా మహాపడి పూజ నిర్వహించారు. వనపర్తి ముత్తు కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో …

మున్సిపల్ వైస్ చైర్మన్ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలిపిన బిఆర్ఎస్ నాయకులు*,

అలంపూర్ పట్టణం లో మున్సిపాల్టీ వైస్ ఛైర్మన్ శేఖర్ రెడ్డి  తండ్రి  సత్య రెడ్డి ( వయసు 78 ) అనారోగ్యంతో గురువారం మరణించారు . విషయం …