మహబూబ్ నగర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి -అధికారుల ఆదేశించిన జిల్లా కలెక్టర్.

            గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 12 (జనం సాక్షి); ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలలని జోగులాంబ గద్వాల జిల్లా …

33 వార్డులో పిచ్చి మొక్కలను క్లీన్ చేయిస్తున్న టిఆర్ఎస్ నాయకులు ఉంగ్లం తిరుమల్

            వనపర్తి టౌన్ : డిసెంబర్ 12 ( జనం సాక్షి ) వనపర్తి పట్టణంలో 33 వార్డ్ వల్లబ్ …

పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాన్ని తక్షణమే చెల్లించాలి -రాష్ట్ర నాయకులు సదానందం.

నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్11(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా 1145అతిథి అధ్యాపక సంఘం నూతన జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ బాధ్యులు ఆయిల్ సదానందం గౌడు సమక్షంలో ఆదివారం …

పేరుకుపోతున్న సమస్యల పరిష్కారం విఫలం: 15 వరకు పోరాటం సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయరాములు…

ప్రజా సమస్యలు పేరుకు పోతున్నాయని పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని పరిష్కారం సిపిఐ జిల్లా కార్యదర్శి కే విజయ రాములు విమర్శించారు. పరిష్కారం కోసం డిసెంబర్ 15 వరకు …

కబడ్డీ జూనియర్స్ అండర్-16 జిల్లా ఎంపికలు..

వనపర్తి జిల్లా కేంద్రంలో బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు జూనియర్స్ అండర్-16 (55kg) ఆటోలో మంచి నైపుణ్యం గల వారిని గుర్తించి జిల్లా ఎంపికలు జరిగాయి.

రైతులు తప్పనిసరిగా ఈ కేవైసి చేయించుకోవాలి-ఏడిఏ సంగీత లక్ష్మి.

    గద్వాల రూరల్ డిసెంబర్ ‌08 (జనంసాక్షి):- ధరూర్ మండల‌ పరిధిలోని చింతరేవుల, ఏమునోము పల్లి గ్రామాలలో రైతు వేదికలో,పంట పొలాలలో రైతులకు ఏర్పాటు చేసిన …

ఘనంగా మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి తెప్పోత్సవం

మల్దకల్ డిసెంబర్ 7(జనంసాక్షి)జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో బుధవారం తెప్పోత్సవ కార్యక్రమాన్ని కోనేరులో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా …

ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడు.. – కాంగ్రెస్ సీనియర్ నాయకులు.

ఊరుకొండ, డిసెంబర్ 7 (జనంసాక్షి): ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడు మాధారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి అనీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు …

బిజెపి పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి పడాల శ్రీనివాస్

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 7 (జనంసాక్షి) మండలంలోని పల్లెర్ల కూరెళ్ళ మోదుగు బావి గూడెం గ్రామలలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు …

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచితంగా తాగినీరు పంపిణీ

మల్దకల్ డిసెంబర్ 7 జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం యూనియన్ బ్యాంక్ …