మహబూబ్ నగర్

భువనగిరి ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కలు

గుర్తించి పెరికి వేసిన ఎకసైజ్‌ అధికారులు భువనగిరి,ఆగస్టు17(జనంసాక్షి): యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానా మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్కలతో పాటు …

వ్యవసాయాన్ని పండగ చేస్తున్న సిఎం కెసిఆర్‌

డీసీసీబీ బ్రాంచ్‌ ప్రారంభోత్సవంలో మంత్రి సత్యవతి మహబూబాబాద్‌,అగస్టు12(జనం సాక్షి): వ్యవసాయాన్ని పండగ చేసేందుకు సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో అమలు జరుగుతున్న పథకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయని, గిరిజన …

జోగులాంబను దర్శించుకున్న మేయర్‌

జోగులాంబ గద్వాల,అగస్టు12(జనం సాక్షి): అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠమైన జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి దర్శించుకున్నారు. …

కృష్ణాపరివాహక ప్రాంతంలో తగ్గతుతున్న వరద

జూరాలకు క్రమంగా తగ్గుతున్న ప్రవాహం శ్రీశైలంలోకి స్వల్పంగా కొనసాగుతున్న నీటిరాక మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): కృష్ణాపరివాహక ప్రాంతంలో వరదప్రవాహం తగ్గింది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగా …

కృష్ణా పరివాహకంలో మళ్లీ పెరిగిన వరద

జూరాల, శ్రీశైలం, సాగర్‌లకు వరద ప్రవాహం నిండుకుండల్లా ప్రధాన జలాశయాలు మహబూబ్‌నగర్‌,అగస్టు9(జనంసాక్షి): కృష్ణా పరివాహకంలో మళ్లీ వరద పెరిగింది. దీంతో ప్రధాన జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. …

చేనేత వస్త్రాలతో చర్మవ్యాధులు దూరం

చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వాలి జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మహబూబ్‌నగర్‌,అగస్టు7(జనంసాక్షి): చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యంతో పాటు, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఎక్సైజ్‌, …

జూరాలకు తగ్గిన వరద ఉధృతి

జూరాల గేట్లు మూసివేసిన అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గింది. అలాగే ఎగువన ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్ట్‌ నుంచి వరద తగ్గుముఖం పట్టింది. దీంతో …

తుంగభద్ర పుష్కర స్నానాల కోసం పెరిగిన రద్దీ

గద్వాల,నవంబర్‌30 (జనం సాక్షి):  కార్తీక పౌర్ణమి, సోమవారంతో పాటు తుంగభద్ర పుష్కరాల కాలం కావడంతో నదీస్నానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినంతో పాటు కార్తిక పౌర్ణిమ కావడంతో …

డబ్బు కోసమే దీక్షిత్‌ హత్య

– వెల్లడించిన ఎస్పీ కోటి రెడ్డి మహబూబాబాద్‌ బ్యూరో, అక్టోబరు 23(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన దీక్షిత్‌ రెడ్డి (9) …

దీక్షిత్‌ కిడ్నాప్‌ కథ విషాదాంతం

– బాలుడిని చంపి పెట్రోల్‌తో తగులబెట్టిన కిడ్నాపర్లు – కిడాప్‌ చేసిన గంటలోనే చంపేసినట్లు ఎస్పీ వెల్లడి – ఈజీ మనీ కోసం ఘాతుకానికి పాల్పడిన దుండగులు …