మహబూబ్ నగర్

హాజీపూర్‌ ఘటనపై తాత్సారం

సత్వరం పూర్తి చేయాలంటున్న ప్రజలు దిశ కేసుతో వేగం పెరగగలదన్న భావన యాదాద్రి భువనగిరి,డిసెబర్‌6(జ‌నంసాక్షి): తెలుగు రాష్టాల్ల్రో పెను సంచలనం సృష్టించిన హాజీపూర్‌ బాలికల వరుస హత్యల …

ప్రేమపేరుతో యువతిని వంచించిన యువకుడు

అవమానం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మరిపెడ మండలం తానం చర్ల శివారు జెండాల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మైనర్‌ను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి …

ఇచ్చిన మాట ప్రకారం గోదావరి జలాలు

డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు: ఎమ్మెల్యే మహబూబాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం యాసంగికి సాగునీరు అందిస్తున్నామని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. …

గత ఎన్నికల హావిూలను విస్మరించిన కెసిఆర్‌

ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేస్తే ఎలా? బిజెపి కార్యదర్శి ఆచారి మహబూబ్‌నగర్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  గత ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను నమ్మి ప్రజలు కేసీఆర్‌ను గెలిపిస్తే, వాటిని వమ్ము …

మరోమారు యాదాద్రి సందర్శనకు సిఎం కెసిఆర్‌

పనుల పూర్తిపై చినజీయర్‌తో కలసి పరిశీలన త్వరలోనే పర్యటన ఖరారు యాదాద్రి,నవంబరు 26(జనం సాక్షి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను పరిశీలించేందుకు సీఎం …

ఎస్సీ వర్గీకరణకు ఆమోదించాలి

మహబూబ్‌నగర్‌,నవంబరు 26(జనం సాక్షి): కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి బీజేపీ నేతలు అధికారంలోకి వచ్చాక …

శరవేగంగా యాదాద్రి నిర్మాణ పనులు

పనుల తీరుపై సిఎం కెసిఆర్‌ ఆరా స్వయంగా పర్యవేక్షించిన కిషన్‌ రావు యాదాద్రి,నవంబర్‌25( జనంసాక్షి):  యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో మహాసుదర్శన యాగంతో …

పెళ్లయిన రెండు రోజులకే విషాదం

బొలెరో ప్రమాదంలో దంపతులకు గాయాలు మహబూబ్‌నగర్‌,నవంబర్‌25 (జనంసాక్షి) : పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం వివాహం జరుగగా అమ్మాయి, అబ్బాయి కుటుంబ సభ్యులు రోడ్డు …

గిరజన సంక్షేమం కోసం పక్కా ప్రణాళికలు: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి)  : రాష్ట్రంలోని గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందతున్నాయని మహబూబాబాద్‌ ఎమ్యెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనులనుకేవలం ఓటు బ్యాంకుగానే …

ఎసిబి వలలో విఆర్‌వో

వికారాబాద్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : జిల్లాలోని నవాబుపేట తహసీల్దర్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వీఆర్‌వో రాములు లంచం తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే …