మహబూబ్ నగర్

వాసాలమర్రి గ్రామ దళితులు ఆర్థికంగా ఎదగాలి

కెసిఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టేలా సాగాలి గ్రామంలో దళితబంధు యూనిట్ల పంపిణీలో మంత్రి యాదాద్రిభువనగిరి,అక్టోబర్‌27( జనం సాక్షి); వాసాలమర్రి దళితులు సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టాలని మంత్రి జగదీశ్‌ …

ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌26(జనం సాక్షి);  జిల్లా కేంద్రంలోని మధురానగర్‌లో విషాదం నెలకొంది. భార్యాభర్తలు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. …

కారు ఢీకొని 20 గొర్రెలు మృతి

మహబూబాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి) : మహబూబాబాద్‌ మండలం జమండ్లపల్లి వద్ద శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న గొర్రెలను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. నిర్లక్ష్యంగా …

నిరంతర విద్యుత్‌తో దేశానికి ఆదర్శంగా కెసిఆర్‌

కేంద్ర విధానాలతో దేశంలో విద్యుత్‌ సంక్షోభం మండిపడ్డ మంత్రి నిరంజన్‌ రెడ్డి వనపర్తి,అక్టోబర్‌14 (జనం సాక్షి) : ఒక పక్క తెలంగాణలో నిరంతర విద్యుత్‌ను అందిస్తుంటే కేంద్రం …

జంగ్‌సైరన్‌ విజయవంతం

మహబూబ్‌నగర్‌,అక్టోబరు 12(జనంసాక్షి):నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నింటినీ విస్మరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్‌ లో నిర్వహించిన ‘విద్యార్థి`నిరుద్యోగ …

మహిళ ప్రాణం తీసిన డాక్టర్ల నిర్లక్ష్యం

సర్జరీ సమయంలో కడుపులో దూదితోనే కుట్లు కడుపులో దూదితో ఏడాదిగా కడుపునొప్పితో మహిళ మృతి ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన బంధువులు భువనగిరి,సెప్టెంబర్‌21 (జనంసాక్షి):  వైద్యుల నిర్లక్ష్యం ఓ …

తహసిల్దార్‌ సంతకం ఫోర్జరీతో భూమి రిజిస్టేష్రన్‌

వికారాబాద్‌,అగస్టు25(జనంసాక్షి): వికారాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ ఆపరేటర్లు ఏకంగా తహసీల్దార్‌ సంతకం ఫోర్జరీకి తెగబడ్డారు. తహసీల్దార్‌లు అప్పులునాయుడు, రవీందర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి.. 7.12 కుంటల భూమిని …

బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు

ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రావు భువనగిరి,అగస్టు24(జనంసాక్షి): ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు …

అక్రమం సబంధంతో వ్యక్తి హత్య

మహబూబాబాబాద్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): మహబూబాబాబాద్‌ జిల్లాలోని బయ్యారం మండలంలో దారుణం జరిగింది. మండలంలోని కొత్తపేటలో ఉన్న ఇటుక బట్టీ వద్ద తోటి కూలీ చేతిలో ఓ కూలీ హత్యకు గురయ్యాడు. …

పర్యాటకరంగాన్ని పట్టాలకు ఎక్కిస్తా

కరోనాతో రెండేళ్లుగా దెబ్బతిన్న పర్యాటకం యాదాద్రీశుడి సేవలో పాల్గొన్న కిషన్‌ రెడ్డి ప్రారంభమైన జనాశీర్వాద యాత్ర యాదాద్రిభువనగిరి,ఆగస్ట్‌21(జనంసాక్షి): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. శనివారం …