మహబూబ్ నగర్
నిప్పంటుకుని రెండు గుడిసెలు దగ్థమయ్యాయి.
అల్లంపూర్: మానవపాడు మండలం జిల్లాపురం గ్రామంలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని రెండు గుడిసెలు, గడ్డివాము దగ్థమమయ్యాయి. రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
మెడ్జిల్: ఒక కేసులో నిందితుడిని రిమాండ్ చేయకుండా ఆపడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ మెడ్జిల్ ఎస్సై సాయిచంద్ర ప్రసాద్ సోమవారం ఏసీబీ అధికారులను చిక్కాడు.
తాజావార్తలు
- మోదీ గొప్ప ప్రధాని..
- గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు
- అగాథంలోకి తెలంగాణ
- అగాథంలోకి తెలంగాణ
- చమురు కొనుగోళ్లు వెంటనే ఆపేయాలి
- అసోంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అపూర్వ స్పందన
- యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీ హైడ్రామా
- బిగ్ బాస్లోకి ఆరుగురు కామన్ మ్యాన్స్
- రేపు వినాయక నిమజ్జనం
- మరోసారి బద్దలైన కిలోవేయ అగ్నిపర్వతం
- మరిన్ని వార్తలు