మహబూబ్ నగర్
నిప్పంటుకుని రెండు గుడిసెలు దగ్థమయ్యాయి.
అల్లంపూర్: మానవపాడు మండలం జిల్లాపురం గ్రామంలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని రెండు గుడిసెలు, గడ్డివాము దగ్థమమయ్యాయి. రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
మెడ్జిల్: ఒక కేసులో నిందితుడిని రిమాండ్ చేయకుండా ఆపడానికి రూ.10వేలు లంచం తీసుకుంటూ మెడ్జిల్ ఎస్సై సాయిచంద్ర ప్రసాద్ సోమవారం ఏసీబీ అధికారులను చిక్కాడు.
తాజావార్తలు
- ఏన్డీయేతో ఈసీ కుమ్మక్కు
- Janam Sakshi
- .బీహార్లో ఓట్ల అక్రమాలపై తిరగులేని ఆధారాలున్నాయ్..
- ఐదు గుంటల స్థలంపై న్యాయం చేయండి
- పాక్కు చెక్..
- భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
- పాక్ నుంచి భారత్ చమురుకొనే రోజులొస్తాయ్
- ఎన్ఐఏ ప్రాసిక్యూషన్ విఫలం
- స్పీకర్ కోర్టుకు ‘అనర్హత’ బంతి
- రష్యా తీరంలో భారీ భూకంపం
- మరిన్ని వార్తలు