మహబూబ్ నగర్

ఏసీబీ వలలో కోడేరు ఎస్సై

మహబూబ్‌నగర్‌ : రూ.10 వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.

ఏసీబీ వలలో కోడేరు ఎస్సై

మహబూబ్‌నగర్‌: రూ. 10వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.

రెవెన్యు సదస్సులు అడ్డుకున్న గ్రామస్థులు

మందకల్‌: మండలంలోని విజ్వారం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ గుట్టల్లో మట్టిని తవ్వుతుండటంపై గ్రామస్థులు తహశీల్దారు సురేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించక …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: కోయిల్‌కొండ మండలం అంచిల్ల కూడలి వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు …

వ్యక్తి దారుణ హత్య

తెలకపల్లి: తెలకపల్లిలో వంతెన కింద చిన్నముద్దునూరు గ్రామానికి చెందిన మొగులాల్‌ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ …

తెలకపల్లిలో వ్యక్తి దారుణ హత్య

తెలకపల్లి : మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానిక ప్రధాన వంతెన కింద వ్యక్తి రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. …

లంచం తీసుకుంటూ పట్టుబడిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

మహబూబ్‌నగర్‌: ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, మహబూబ్‌నగర్‌కు చెందిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇమ్మన్న ఓ …

లంచం అడిగిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌

మహబూబ్‌నగర్‌ : ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌. మహబూబ్‌నగర్‌కు చెందిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఇమ్మన్న …

నేను భయపడే వ్యక్తిని కాను ….. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: తాను భయపడే వ్యక్తిని కానని, మొండివాణ్ణని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. సీఎంగా తాను ఎన్నోసార్లు మహబూబ్‌నగర్‌ జిల్లాకు వచ్చానని, మీ ఎంపీ ఎన్నిసార్లు వచ్చారో …

రెవెన్యూ సదస్సులను ప్రారంభించిన సీఎం

మహబూబ్‌నగర్‌ : రెవెన్యూ సదస్సును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ధన్వాడ మండలం మండపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రులు …