చిన్నచింతకుంట: మండలంలోని కురుమూర్తి దేవస్థానంలో గురువారం హుండీని లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ.1లక్ష 36 వేల 389 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాస్ మూర్తి …
పెబ్బేరు: సడక్ బంద్లో భాగంగా 44వ నెంబరు జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్న 50 మంది భాజపా కార్యకర్తలను పెబ్బేరు …
భూత్పూర్: అడ్డాకుల మండలం జానంపేట, కాటవరం గ్రామాల్లో జాతీయ రహదారిపై తెలంగాణ ఉద్యమకారులు టైర్లకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. రహదారి పరిశీలనకు వచ్చిన ఎస్పీ నాగేంద్రకుమార్ …
భూత్పూర్: భూత్పూర్, అడ్డాకుల మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఆందోళన కారులు చేస్తున్న నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీస్తుందని తెలుసుకున్న డీఐజీ నాగిరెడ్డి జాతీయ రహదారిని …
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ మహబూబ్నగర్: సడక్బంద్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 700 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్ తెలిపారు. వీరిపై ఎటువంటి కేసులు …
భూత్పూర్: సడక్బంద్లో భాగంగా మండలంలోని తెరాస నాయకులు పెద్ద యెత్తున రాస్తారోకో చేపట్టారు. డీఎస్పీ మల్లిఖార్జున్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలం …
అడ్డాకుల: సడక్బంద్లో భాగంగా అడ్డాకులలో ఐకాస ఆధ్వర్యంలో తెలంగాణవాదురు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణవాదులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …
గద్వాల సడక్బంద్కు మద్దతుగా ఎర్రవల్లి చౌరస్తా జాతీయ రహదారిపైన సీపీఐ న్యూడెమోక్రసీ, పీడీఎన్యూ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వీరిని అదుపులోకి …
మహబూబ్నగర్ : సడక్ బంద్కు మద్దతు తెలిపేందుకు బయలుదేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ను గురువారం జిల్లా పోలీసులు మహ్మదాబాద్ వద్ద అరెస్టు చేశారు.అనంతరం ఆయన్ని పోలీసు …