మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలంలోని రాణిపేట వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. యువకుల ముఖాలపై నుంచి లారీ వెళ్లడంతో …

పత్తి మిల్లు ఎదుట కార్మికుల ఆందోళన

మెడ్జిల్‌: మండలపరిధిలోని వూరుకొండపేట పత్తిమిల్లు ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం ఒత్తిళ్లకు పాల్పడుతూ కార్మికులను ఉద్యోగాల నుంచి అక్రమంగా తొలగిస్తున్నారంటూ నిరసన చేపట్టారు. వీరికి బీఎంఎన్‌ …

పాలమూరు డీఆర్సీ మీటింగ్‌లో జూపల్లి నిరసన

మహబూబ్‌నగర్‌ : జిల్లా డీఆర్సీ మీటింగ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  జూపల్లి కృష్ణారావు నిరసన వ్యక్తం చేశారు. డీఆర్సీ సమావేశానికి అధికారులు మీడియాను అనుమతించక పోవడంతో ఆయన సమావేశంలోనే …

డీవీఆర్‌ కళాశాలలో జాకీ హేమంత్‌ సందడి

సంగారెడ్డి (మున్సిపాలిటీ): సంగారెడ్డి మండలం కాశీపూర్‌లోని డీవీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల వేడుకలో రేడియో మిర్చి జాకీ హేమంత్‌ సందడీ చేశారు. కళాశాల విద్యార్థులతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని …

బాంబు పేలుడు ఘటనలో మృతుని కుటుంబానికి చెక్కు అందజేత

జడ్చర్ల: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుడు ఘటనలో మృతిచెందిన జడ్చర్లకు చెందిన హరీష్‌కార్తీక్‌ కుటుంబానికి జిల్లా కలెక్టరు గిరిజా శంకర్‌, జేసీ శర్మన్‌ శుక్రవారం రూ.6లక్షల చెక్కు అందజేశారు. …

అధికారులను నిలదీసిన గ్రామస్థులు

కోడేరు: మండల పరిధిలోని ఖానాపూర్‌ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేక అధికారుల బృందాన్ని గ్రామస్థులు శుక్రవారం నిలదీశారు. ఖానాపూర్‌ గ్రామంలో ప్రత్యేక అధికారి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో …

డీసీఎంను అడ్డగించి రూ.5.50లక్షలు దోపిడీ

బొమ్మరాజుపేట: డీసీఎంలో వస్తున్న వ్యాపారిని అడ్డగించి గుర్తు తెలియని వ్యక్తులు రూ.5.50లక్షలను దోచుకెళ్లారు. ఏర్పుమళ్ల గ్రామానికి చెందిన వెంకటయ్య అనే వ్యాపారి మహబూబ్‌నగర్‌లో ధాన్యాన్ని విక్రయించగా వచ్చిన …

ఎర్లపల్లి వద్ద రూ.5.50 లక్షలు దోపిడి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా బొంరాన్‌పేట మండలం ఎర్లపల్లి వద్ద మంగళవారం ఉదయం దోపిడి జరిగింది.దుండగులు డీసీఎంను అడ్డగించి అందులో ఉన్న వారి కాళ్లలో కారంచల్లి రూ. 5.50 …

పాతకక్షలతో ఇద్దరి హత్య

మహబూబ్‌నగర్‌ : ధరూర్‌ మండలం మన్నాపురం గుట్ట సమీపంలో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. పాతకక్షల నేపథ్యంలో వీరిని ప్రత్యర్ధులు  హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. …

భాజపా నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌: హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో భాజపా బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌లో పాల్గొన్న భాజపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.