మహబూబ్ నగర్

ఇద్దరు ఎమ్మెల్సీల అరెస్టు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు జనార్థన్‌రెడ్డి, పూల రవీందర్‌లను బాలానగర్‌ మండలం రాజాపూర్‌ గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తాగునీటి కోసం ప్రధాన రహదారిపై రాస్తారోకో

అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఆలంపూర్‌లో తెరాస ఎమ్మెల్యేల అరెస్టు

మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా ఆలంపూర్‌ టోల్‌ప్లాజావద్ద రహదారి దిగ్బంధానికి యత్నించిన తెరస ఎమ్మెల్యేలు ఈటెల, జూలపల్లి. జితేందర్‌ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు …

సీపీఐ నాయకుల అరెస్టు

ఆలంపూర్‌: సడక్‌ బంద్‌లో భాగంగా ఆలంపూర్‌లో రహదారి దిగ్బంధనానికి ప్రయత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలంపూర్‌ చౌరస్తాలో పోలీసులు …

తాగునీటి ఎద్దడి నివరణకు గ్రామస్థుల ఆందోళన

చిన్నచింతకుంట: మండలంలోని ఉండ్యాల గ్రామంలో తాగునీటి ఎద్దటి నివారించాలని కోరుతూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి రాకపోలకు అంతరాయం కలిగించారు. సమస్య తీవ్రత చాలా …

సడక్‌బంద్‌ను అనుమతించని జిల్లా ఎస్పీ

మహబూబ్‌నగర్‌ : ఈ నెల 21న ఐకాస నిర్వహిస్తున్న సడక్‌బంద్‌కు అనుమతి లేదని మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ వెల్లడించారు. రేపటి నుంచి ఈ నెల 22 …

ఏసీబీ వలలో కోడేరు ఎస్సై

మహబూబ్‌నగర్‌ : రూ.10 వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.

ఏసీబీ వలలో కోడేరు ఎస్సై

మహబూబ్‌నగర్‌: రూ. 10వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.

రెవెన్యు సదస్సులు అడ్డుకున్న గ్రామస్థులు

మందకల్‌: మండలంలోని విజ్వారం గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సును గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రభుత్వ గుట్టల్లో మట్టిని తవ్వుతుండటంపై గ్రామస్థులు తహశీల్దారు సురేష్‌బాబుకు ఫిర్యాదు చేశారు. వారు స్పందించక …

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మహబూబ్‌నగర్‌: కోయిల్‌కొండ మండలం అంచిల్ల కూడలి వద్ద ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు …