తాగునీటి కోసం ప్రధాన రహదారిపై రాస్తారోకో
అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్నగర్ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
అన్వాడ: తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ అన్వాడ గ్రామస్తులు తాండూరు-మహబూబ్నగర్ ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
మహబూబ్నగర్ : రూ.10 వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.
మహబూబ్నగర్: రూ. 10వేలు లంచం తీసుకుంటూ కోడేరు ఎస్సై కృష్ణమూర్తి ఏసీబీకి చిక్కారు.