మహబూబ్ నగర్
మహబూబ్నగర్ డీసీఎంఎస్ ఎన్నికల వాయిదా
మహబూబ్నగర్ : మహబూబ్నగర్ డీసీఎంఎస్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో డీసీఎంఎస్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తోన్నట్టు అధికారులు తెలిపారు.
విగ్రహం ధ్వంసంపై కేసుల నమోదు
మహబూబ్నగర్ : విగ్రహం ధ్వంస్వం ఘటనలో పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఘటనాస్థలాన్ని హైదరాబాద్ రెేంజ్ డీఐజీ నాగిరెడ్డి పరిశీలించారు.
ట్రాన్స్ఫార్మర్ను ఢీకొన్న పాఠశాల బస్సు
బిజినేపల్లి: మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం వద్ద ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ట్రాన్స్ఫార్మర్ ఢీకొట్టింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
తాజావార్తలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరోసారి రికార్డు స్థాయి ధర పలికిన బాలాపూర్ లడ్డూ
- మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్
- భారత ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది..
- తెలంగాణకు మరో మరో 4 మెడికల్ కాలేజీలు
- స్వదేశీ చిప్ తయారీ మా కల
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
- మరిన్ని వార్తలు