తెలకపల్లి: తెలకపల్లిలో వంతెన కింద చిన్నముద్దునూరు గ్రామానికి చెందిన మొగులాల్ (40) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ …
తెలకపల్లి : మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్థానిక ప్రధాన వంతెన కింద వ్యక్తి రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. …
మహబూబ్నగర్: ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మహబూబ్నగర్కు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇమ్మన్న ఓ …
మహబూబ్నగర్ : ఓ కేసులో వాదించేందుకు లక్ష రూపాయలు లంచం అడిగి అధికారులకు దొరికిపోయాడో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మహబూబ్నగర్కు చెందిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇమ్మన్న …
మహబూబ్నగర్: తాను భయపడే వ్యక్తిని కానని, మొండివాణ్ణని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి అన్నారు. సీఎంగా తాను ఎన్నోసార్లు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చానని, మీ ఎంపీ ఎన్నిసార్లు వచ్చారో …
మహబూబ్నగర్ : రెవెన్యూ సదస్సును ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి ప్రారంభించారు. మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మండలం మండపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, మంత్రులు …
కొత్తకోట గ్రామీణం: మండలంలోని రామానంతపూర్ గ్రామపంచాయతీలో నెలకొన్న మంచినీరు. వీధి దీపాలు, మురుగుకాల్వల నిర్మాణం, వాటి శుభ్రత వంటి సమస్యలను పరిష్కరించడంలో గ్రామ కార్యదర్శి సాజీద్ ఆలీ …
అచ్చంపేట: అచ్చంపేటలో సోమవారం ఉదయం భవనంపై నుంచి దూకి ఒక వ్యక్తి మృతి చెందాడు. బాలానగర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన అంజయ్య శివరాత్రి సందర్భంగా శ్రీశైలం …
అచ్చంపేట: అచ్చంపేట బస్టాండు ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. బూత్పూరు మండలం కప్పెట గ్రామానికి చెందిన భీమ్చందర్ శివదీక్ష చేపట్టి మహాశివారాత్రి సందర్భంగా …
అలంపూర్: దక్షిణ కాశీ అలంపూర్ బాలబ్రహ్మేశ్యర సన్నిధిలో ఘనంగా జోగులాంబ, స్వామివార్ల కల్యాణోత్సవం నిర్వహించారు. నిత్య పూజ హోమాలు, నందివాహన సేవలను నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున శివస్వాములు …