Main

జిలెటిన్ స్టిక్స్ పేలుడు.. ఒకరి మృతి

రంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం మంచి రేవులలో ఓ స్ర్కాప్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ఈ ప్రమాదంలో మీసాల కుమార్ అనే వ్యక్తి …

పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం

   రంగారెడ్డి : జిల్లాలోని పూడూరు సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి ఇంకా అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేదు. దీంతో …

జీడిమెట్లలో మంటలు అంటుకున్నాయి..

రంగారెడ్డి : నగర శివారులోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో నిన్న రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లికి చెందిన రుషికా కెమికల్స్ ఫ్యాక్టరీకి చెందిన గోదం …

ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

రంగారెడ్డి: జిల్లాలోని ఘట్‌ కేసర్‌ గ్రామపంచాయితీ ముందు ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఘట్‌కేసర్‌ గ్రామపంచాయితీకి చెందిన నరసింహారావు అనే ఉద్యోగి గ్రామ పంచాయితీ అధికారుల …

హయత్ నగర్ లో రెండు ఇంటి తాళాలు పగులగొట్టి చోరి

రంగారెడ్డి : హయత్ నగర్ దొంగలు బీభత్సం సృష్టించారు. అబ్దుల్లాపూర్ మెట్ లోని రెండు ఇళ్లల్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి ఆరు తులాల బంగారం..50తులాల …

ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్

రంగారెడ్డి: కొండాపూర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.

ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

 రంగారెడ్డి: జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కీసర మండలం యాద్గారిపల్లెలోని జైభారత్ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. …

శంషాబాద్ లో రెండు ఇళ్లలో చోరీ…

రంగారెడ్డి : శంషాబాద్ మండలం తొండుపల్లిలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ. లక్ష నగదును అపహరించారు.

శంషాబాద్ వద్ద నిలిచిపోయిన నందన ట్రావెల్స్ బస్సు.

రంగారెడ్డి : హైదరాబాద్ నుండి తిరుపతికి వెళుతున్న నందనట్రావెల్స్ బస్సులో సాంకేతిక లోపం తలెత్తడంతో రాత్రి పది గంటల సమయంలో శంషాబాద్ వద్ద నిలిచిపోయింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు …