రంగారెడ్డి

మహాకూటమికి ఓటేస్తే..  బాబు చేతిలోకి అధికారం

– ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు నిలిచిపోతాయి – పాలమూరు -రంగారెడ్డిని ఆపాలని బాబు కేంద్రానికి లేఖలు రాశాడు – సింహం లాంటి కేసీఆర్‌కు అండగా నిలుద్దాం – …

టిఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం: మంత్రి

రంగారెడ్డి,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరని మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేవిూ లేదన్నారు. టిఆర్‌ఎస్‌ అభివృద్ది …

మళ్లీ సిఎంగా కెసిఆర్‌ రావడం ఖాయం

పలువురు టిఆర్‌ఎస్‌లోకి చేరిక కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి మహేందర్‌ రెడ్డి రంగారెడ్డి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం ఖాయమని  రవాణాశాఖ మంత్రి పట్నం …

కందిపంటకు నష్టం

రంగారెడ్డి,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): ఇటీవల పప్పుల ధరలు బాగా పెరగడంతో ఈ సారి పంటను పెద్ద మొత్తంలో సాగు చేశారు. ప్రధానంగా పత్తి, కంది, పంటలు దెబ్బతిన్నాయి. పెద్ద మొత్తంలో …

తెలంగాణ విమోచనపై మౌనం వీడాలి

రంగారెడ్డి,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. …

ఎన్నికల్లో గెలుపు టిఆర్‌ఎస్‌దే: మహేందర్‌ రెడ్డి

రంగారెడ్డి,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్‌ఎస్‌దే గెలుపు అని మంత్రి మహేందర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్‌ నార్సింగ్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ …

ముజ్రాపార్టీ నిర్వాహకుల అరెస్ట్‌

రంగారెడ్డి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న 16 మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు యువతులు, …

ఘనంగా రామలింగేశ్వర జాతర

వికారాబాద్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండల్‌ నీళ్లపల్లి ఏకాంబరి రామలింగేశ్వర జాతర ఘనంగా జరిగింది. నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో సప్తకోణలో వెలసిన రామలింగేశ్వర స్వామి వారి …

రోడ్డుప్రమాదంలో సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

రంగారెడ్డి,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): షేట్‌బషీరాబాద్‌లో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమదంలో సూరజ్‌సింగ్‌ (28) అనే సాప్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. సుచిత్ర కూడలి వద్ద ఈ ప్రమాదం …

బుద్వేలులో కర్రలతో దాడిచేసి దారిదోపిడీ

వ్యక్తి నుంచి రూ.6.7 లక్షల నగదు కొట్టేసిన దుండగులు రంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోనీ బుద్వేలు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. భార్గవి …