రంగారెడ్డి

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం,

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. పదవ తరగతి 1992-93 బ్యాచ్ కి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంది వనపర్తి విద్యార్థులు బి.యన్ …

అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం/(జనంసాక్షి):-దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యాచారం మండలం కేంద్రంలోని సాయిబాబా మందిరంలో ప్రతిష్టించిన దుర్గాదేవి  నాలుగవ రోజు అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు విషం …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు

రాయికోడ్ జనం సాక్షి సెప్టెంబర్ 29 రాయికోడ్ మండల  కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో జడ్పిటిసి మల్లికార్జున్ పటేల్ మండల  టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బసవరాజ్ పటేల్ కలిసి సీఎం …

బీడీ కార్మికుల పీఎఫ్ కట్ తేదీలను ఎత్తివేయాలని తాసిల్దార్ కు వినతి పత్రం.

  మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్:28 బీడీ కార్మికుల కటాఫ్ తేదీ వెంటనే ఎత్తివేయాలి ఎలాంటి ఆంక్షలు విధించకుండా మహిళలకు బీడీ కార్మికులకు పెన్షన్ అందజేయాలి మహిళా …

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

జహీరాబాద్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి) నవయుగ కవి చక్రవర్తి, కవికోకిల, విశ్వనరుడు గుర్రంజాషువా అని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మాతంగి చిరంజీవి అన్నారు.బుధవారం జాషువా 127వ …

ఆడబిడ్డలకు సర్కారు సారె..

కానుకలు అందుకొని మురిసిపోయిన మహిళలు మొండిగౌరెల్లి సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి) :- ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు కోసమే ప్రభుత్వం …

బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళల గౌరవం పెరుగుతుంది

ఝరాసంగం సెప్టెంబర్ 28 (జనం సాక్షి)బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళల గౌరవం పెరుగుతుంది అని సర్పంచ్ సావిత్రి బస్వరాజు పాటిల్ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వం …

దుర్గమ్మ గుడి నిర్మాణానికి భూమి పూజ..

ధూల్మిట్ట (జనంసాక్షి) సెప్టెంబర్ 28 : ధూల్మిట్ట మండలం  వీరభైరన్ పల్లి గ్రామంలో బుధవారం దుర్గమ్మ గుడికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ  …

*కమ్మర్పల్లిలో సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి*

కమ్మర్పల్లి27సెప్టెంబర్(జనంసాక్షి)కమ్మర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజున 5 కోట్ల రూపాయలు తో సెంటర్ లైటింగ్  పనులను ప్రారంభించిన రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి …

పేద ప్రజలకు కొండంత అండ ఆసరా పెన్షన్- నర్కడ సర్పంచ్ సునిగంటి సిద్దులు.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : పేద ప్రజలకు కొండంత అండ ఆసరా పెన్షన్ అని నర్కడ సర్పంచ్ సునిగంటి సిద్దులు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ …