వరంగల్

భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ బాధితులకు.. 

ఎక్స్‌గ్రేషియా అందజేత – కుటుంబానికి రూ.5లక్షల చొప్పున అందించిన డిప్యూటీ సీఎం కడియం – మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హావిూ వరంగల్‌, జులై12(జ‌నం సాక్షి) : …

ఉమ్మండి వరంగల్‌ జిల్లా .. 

విద్యాసంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి – ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించి విద్యావలంటీర్లను నియమించుకోవాలి – పాఠశాలల వారిగా ప్రొఫెల్‌ను తయారు చేయండి – ఫ్రొఫెల్‌లో వసతులపై నివేదిక తయారు …

పారిశుద్య లోపం వల్లనే అంటువ్యాధులు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు వరంగల్‌,జూలై12(జ‌నం సాక్షి): జ్వరాలు విజృంభించటానికి పారిశుద్ధ్య లోపం, మురుగు, వర్షం నీరు నిల్వ ఉండడమే ప్రధాన కారణం. వాతావరణ మార్పులతో విషజ్వరాలు వ్యాపించి …

హరితహారంపై గ్రామాల్లో ప్రచారం

అడవులను పెంచేలా చైతన్యం నాలుగో విడతకు సిద్దం అవుతున్న అధికారులు జనగామ,జూలై11(జ‌నం సాక్షి): జిల్లాలో కేవలం ఒక్క శాతానికి పరిమితమైన అటవీ విస్తీర్ణాన్ని 25శాతానికి పెంచే లక్ష్యంతో …

ఉమ్మడి జిల్లాలో జోరుగా హరితహారం ఏర్పాట్లు

అడవుల విస్తీర్ణం పెంపు కోసం కసరత్తు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అధికారులు వరంగల్‌,జూలై11(జ‌నం సాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేలా జిల్లాల యంత్రాంగం …

కాళేశ్వరంతో తీరనున్న నీటి సమస్య

విపక్షాలవి అర్థం లేని విమర్శలు: గుడిపూడి సూర్యాపేట,జూలై11(జ‌నం సాక్షి): అద్భుతమైన నిర్మాణాలు చేపట్టి సంచలనాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సూర్యాపేటకు గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు అద్భుతమైన …

ఆగమేఘాల విూద అనువైన ప్రాంతంగా గాంధీనగర్‌ గుర్తింపు

సిఎం కెసిఆర్‌ హరితహారం కోసం పక్కాగా ఏర్పాట్లు నేడోరేపో ఖరారు కానున్న పర్యటన తేదీలు భూపాలపల్లి,జూలై11(జ‌నం సాక్షి): సీఎం కెసిఆర్‌ నాలుగో విడత హరితహారం కార్యక్రమంను ప్రారంభించేందుకు …

పరకాల మున్సిపాలిటీలో అవిశ్వాస రగడ

కలెక్టర్‌కు లేఖ ఇచ్చిన కౌన్సిలర్లు వరంగల్‌ రూరల్‌,జూలై10(జ‌నం సాక్షి ): తెలంగాణలో అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్ల వరుస అవిశ్వాస తీర్మానాలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. …

దొంగ అరెస్ట్‌: నగదు స్వాధీనం

జయశంకర్‌ భూపాలపల్లి,జూలై10(జ‌నం సాక్షి ): జయశంకర్‌ భూపాలపల్లిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న దొంగను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి …

బిసిలకు పెద్దపీట వేస్తున్న కెసిఆర్‌: ఎమ్మెల్సీ 

జనగామ,జూలై10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం గతంలో ఏ ప్ర …