వరంగల్

గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ తరగతులు

ఇంటర్‌ కాలేజీలుగా 33 గురుకులాలు అప్‌గ్రేడ్‌ వివరాలు వెల్లడించిన కడియం వరంగల్‌,జూలై5(జ‌నం సాక్షి): విద్యాశాఖ పరిధిలో నడుస్తున్న 33 గురుకుల పాఠశాలలను ఇంటర్‌ కాలేజీలుగా ఈ ఏడాది …

భూకంపం లాగా భారీ ప్రకంపనలు

స్థానికుల ఆందోళన..ఇళ్లలో ఎగిరిపడ్డ వస్తువులు ఫైరింజన్లు ఆర్పుతున్నా అదుపులోకి రాని మంటలు భీతావహంగా పరిసర ప్రాంతాలు వరంగల్‌,జూలై4(జ‌నం సాక్షి ): కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్‌ …

బైక్‌ను ఢీకొన్న లారీ: ఒకరు మృతి

వరంగల్‌,జూలై4(జ‌నం సాక్షి ): జిల్లాలోని ఖిలావరంగల్‌ మండలం మామునూరు శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన లారీ బైక్‌ను ఢీకొన్న దుర్ఘటనలో వ్యక్తి మృతిచెందాడు. మృతుడిని కట్రియాల …

కలకలం సృష్టించిన మహిళ ఆత్మహత్య

జనగామ,జూలై4(జ‌నం సాక్షి ): జనగామ జిల్లా కేంద్రం వీవర్స్‌ కాలనీలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొండ అలేఖ్య(29) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో …

పేదలందరికీ డబుల్‌ ఇళ్లు

విపక్షాలది కంఠశోషతప్ప మరోటి కాదు: ఆరూరి వరంగల్‌,జూలై4(జ‌నం సాక్షి ): ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేయడం ద్వారా వర్దన్నపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే …

విత్తనబంతులు వినియోగించుకోవాలి

జనగామ,జూలై3(జ‌నంసాక్షి):  జిల్లాలో అడవుల విస్తీర్ణం పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని అటవీ అధికారి అన్నారు. ప్రధానంగా విత్తన బంతులను వినయోగించుకోవాలని సూచించారు. విత్తనబంతులు, హరితహారంలో ప్రధానంగా …

హరితహారంలో అందరూ భాగస్వాములే: కలెక్టర్‌

వరంగల్‌,జూలై3(జ‌నంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారాన్ని ఉద్యమంలా చేపట్టాలని వరంగల్‌  జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి అన్నారు. అంతరించిపోతున్న అడవులను తిరిగి పొందేందుకు భవిష్యత్‌ తరాలకు పర్యావరణ సమతుల్యత …

తమను మోసం చేసిన వ్యాపారులపై.. 

చర్యలు తీసుకోవాలి – ఎనుముల వ్యవసాయ మార్కెట్‌ ఎదుట రైతుల ఆందోళన వరంగల్‌, జులై2(జ‌నం సాక్షి ) : పంటలు కొనుగోలు చేసి డబ్బులివ్వకుండా మోసం చేసిన …

చెట్టును ఢీకొన్న కారు: పలువురికి గాయాలు

ఏటూరునాగరం,జూలై2(జ‌నం సాక్షి ): టాటా మ్యాజిక్‌ వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం …

అటవీ జంతువుల మాంసంతో అక్రమ వ్యాపారం

దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు జనగామ,జూలై2(జ‌నం సాక్షి): అడవి జంతువుల రవాణాపై అటవీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అడవి మాంసాన్ని పెద్ద ఎత్తున అమ్మకం ద్వారా …