వరంగల్

కాంగ్రెస్‌ విమర్శలను సహించేది లేదు: ఎర్రబెల్లి

జనగామ,మే19(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో అధికారం అడ్డుపెట్టుకొని కోట్లకు పడగలెత్తారని, ఇప్పుడు కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలను గుడ్డిగా విమర్శిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని …

తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సిఎం కెసిఆర్‌

రైతుబంధుతో రైతన్నల తలరాత మారనుంది: ఎర్రబెల్లి  జనగామ,మే18(జ‌నం సాక్షి ): సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎమ్మెల్యే …

రైతుబంధుతో ప్రతిపక్షాల్లో భయంపట్టుకుంది

– డిప్యూటీ సీఎం, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌ అర్బన్‌, మే18(జ‌నం సాక్షి ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం.. కాంగ్రెస్‌, …

టీచర్‌ ఇంట్లో భారీ చోరీ

దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహబూబాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లో భారీ చోరీ జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ టీచర్‌ ఇంట్లో …

విజయవంతంగా రైతుబందు పథకం

కెసిఆర్‌పై భరోసాతో వ్యవసాయానికి సై అంటున్నారు ఉత్తమ్‌ విమర్శల్లో పసలేదన్న కడియం కాంగ్రెస్‌కు రైతు విధానమే లేదని విమర్శ వరంగల్‌,మే18(జ‌నం సాక్షి ):  రాష్ట్రంలో రైతుబంధు పథకం …

దేవాదులతో ఆనాడు చెరువులు ఎందుకు నింపలేకపోయారు

రైతుబంధుతో కాంగ్రెస్‌ కుళ్లుకుంటోంది వారం రోజులుగా సజావుగా సాగిన రైతుబంధు: ముత్తిరెడ్డి జనగామ,మే18(జ‌నం సాక్షి ): గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య తన …

బొగత జలపాతంలో ఇద్దరు గల్లంతు

జయశంకర్‌ భూపాలపల్లి,మే17(జ‌నం సాక్షి ):  జిల్లాలోని వాజేడు మండలంలోగల బొగత జలపాతంలో మునిగి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. హన్మకొండకు చెందిన చెందిన సతీష్‌(35), హర్షిత్‌రెడ్డి(11) అనే వారు …

కొనుగోళ్లతో రైతులను ఆదుకోవాలి

త్వరగా పూర్తి చేయాలంటున్న అన్నదాతలు వరంగల్‌,మే17(జ‌నం సాక్షి ): అకాల వర్షాలతో ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అధికారులు స్పందించి ధాన్యాన్ని తూకాలు వేసి వెంటనే తరలించేందుకు చర్యలు …

హావిూ ఇవ్వని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం

ఇచ్చిన మాటలన్నీ నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎక్కడా అమలు చేయని కార్యక్రమంలో తెలంగాణలో చేస్తున్నారు కాంగ్రెస్‌ పాలనలో రైతులు అనేక అవస్థలు పడ్డారు.. ఇప్పుడు రైతు అవస్థ …

సర్కారీ దవాఖానాల్లో సుఖ ప్రసవాల తగ్గుదల?

వరంగల్‌,మే17(జ‌నం సాక్షి): ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు అధికంగా జరుగుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఎలా ఉన్నా, సర్కార్‌ దవాఖానాల్లోనూ ఇలాంటి ప్రసవాలపై ఆందోళన కలుగుతోంది. …