వరంగల్

వరంగల్‌ స్మార్ట్‌ కోసం వేయికోట్లు: మేయర్‌

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి వేయికోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించామని మేయర్‌ నన్నపునేని నరేందర్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ, హృదయ్‌ పథకంలో చేపడుతున్న …

తరుగు పేరుతో రైతు దోపిడీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): లైసెన్సు లేకుండా గ్రామాల్లో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు తహసీల్దారు కార్యాలయానికి పిలిపించి …

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

యాదాద్రి భువనగిరి,మే24(జ‌నం సాక్షి):  వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ప్రమాదాల్లో మొత్తం నలుగురు వ్యక్తులు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురంలో షెడ్డు నిర్మాణ పనుల్లో …

తొలి సైబర్‌ నేరగాడు అరెస్ట్‌

వరంగల్‌, మే24(జ‌నం సాక్షి) : ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్న తొలి సైబర్‌ నేరగాడిని వరంగల్‌ అర్బన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తొర్రూర్‌ …

సర్కార్‌ బడుల్లోనే చేర్పించండి

గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్చవద్దు జనగామ,మే24(జ‌నం సాక్షి): జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల్లో విద్యార్తులను చేర్చవద్దని డీఈవో  చెప్పారు. ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించొద్దని, …

31 వరకు ఓటరు నమోదుకు అవకాశం

జనగామ,మే23(జ‌నం సాక్షి): జిల్లాలోని పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాలలో ఈనెల 21 నుంచి 30 వరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల …

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

రెవెన్యూ, వ్యవసాయాధికారులతో ఎమ్మెల్యే సవిూక్ష జనగామ,మే22(జ‌నం సాక్షి ): రైతుబంధు పథకంలో రెవెన్యూ, వ్యవసాయాధికారులు సమష్టిగా సమన్వయంతో పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్‌రావు కోరారు. నియోజకవర్గ …

వరంగల్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

వరంగల్‌,మే22(జ‌నం సాక్షి ):  తెలంగాణ రాష్ట్రానికి  సంబంధించిన ఆర్మీ రిక్రూట్‌ మెంట్‌ ర్యాలీ వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రారంభమైంది. హన్మకొండలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో మంగళవారం …

ఆటో-కారు డీ : పలువురికి గాయాలు

జనగామ,మే21(జ‌నం సాక్షి): రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామ శివారులో ఆటో -కారు ఢీ కొన్న ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న ప్రముఖ టీవీ యాంకర్‌ …

బిసిలకు వ్యక్తిగత రుణాలకు  జాబితా

జనగామ,మే21(జ‌నం సాక్షి): ఈ నెల 24నుంచి 26 వరకు బీసీ లబ్దిదారులను వ్యక్తిగత రుణాలకు ఎంపిక చేయనున్నారు. దేవరుప్పుల మండలంలోని 18గ్రామపంచాయతీల పరిధిలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో …