వరంగల్

రైలులో భారీగా మద్యం స్వాధీనం

కొమురం భీం,మే16(జ‌నం సాక్షి):  తెలంగాణ సూపర్‌ ఫస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. …

జర్నలిస్టుల గర్జన పోస్టర్లు ఆవిష్కరణ

వరంగల్‌,మే16(జ‌నం సాక్షి): జర్నలిస్టుల హక్కుల సాధనకై ఈ నెల 28న  తలపెట్టిన ‘జర్నలిస్టుల గర్జన’ను జయప్రదం చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూ జె (ఐజెయు )మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షుడు …

గిరిజన రైతులకు అందని చెక్కులు

ఆందోళనలో రైతులు మహబుబాబాబాద్‌,మే16(జ‌నం సాక్షి):  పెట్టుబడి సాయం పేరుతో ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం వేలాది మంది గిరిజన రైతులకు అందడం లేదు. అటవీ భూముల్లో 50 …

 రైతును రాజు చేసే విప్లవాత్మక కార్యక్రమాలు 

ఏనాడైనా కాంగ్రెస్‌ నేతలు రైతన్నను పట్టించుకున్నారా? కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఇలాంటిపథకాలు అమలు చేసారా? పొన్నాల ఏనాడైనా చెరువులను నింపాడా  ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి …

ప్రైవేట్‌ విద్యా సంస్థలపై వ్యతిరేక భావం లేదు

ప్రభుత్వానికి ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలలు రెండు కళ్లలాంటివి రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేయడానికి అంతా సహకరించాలి కడియం శ్రీహరి వరంగల్‌,మే16(జ‌నం సాక్షి):  ప్రభుత్వానికి ప్రైవేట్‌ విద్య …

రైతుల్లో భరోసా కనిపిస్తోంది

గతంలో ఎప్పుడూ ఇలాంటి వాతావరణం లేదు: ముత్తిరెడ్డి జనగామ,మే16(జ‌నం సాక్షి): రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకం ద్వారా భూ రికార్డుల ప్రక్షాళనతో …

రైతును రాజు చేసే గొప్ప పథకం

ఊరూవాడా చెక్కుల సంబరం  జనగామ,మే16(జ‌నం సాక్షి): రైతును రాజు చేసే గొప్ప పథకం రైతుబంధు పథకం అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. గ్రామాల్లో వారం …

పంట పెట్టుబడి నిరంతరం కొనసాగే  పథకం

రైతులందరికీ సాయం అందుతుంది ఇబ్బందులుంటే 18 నుంచి వాటి పరిష్కారం  ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌,మే16(జ‌నం సాక్షి): భూమి ఉన్న ప్రతి ఒక్క రైతుకు రైతుబంధు …

పండగ వాతావరణంలో చెక్కుల పంపిణీ

బ్యాంకుల వద్ద పతే్యక  ఏర్పాట్లు జనగామ,మే15(జ‌నం సాక్షి ): వారం రోజులుగా జరుగుతున్న చెక్కుల పండగ జావుగా సాగుతోంది. జిల్లాలో ఎక్కడ చూసినా గ్రామాల్లో జోరుగా పండగ …

రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయం: ధర్మారెడ్డి

వరంగల్‌ రూరల్‌,మే14(జ‌నం సాక్షి): రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నడికూడ, పోచారం గ్రామాల్లో రైతుబంధు పథకం …