వరంగల్

వరుస వడగళ్లతో రైతులకు తీరని నష్టం

ఆదుకోవాలని ఎమ్మెల్యేలకు వినతి జనగామ,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): జనగామ జి/-లాలోని పలు మండలాల్లోని  గ్రామాల్లో వారం వ్వయధిలో వడగళ్ల కారణంగా పటంలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ధాన్యం తడిసి ముద్దయ్యింది. …

కాంగ్రెస్‌ నేతల విమర్శలు అర్థరహితం: వినయ్‌

వరంగల్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ అనవసర విమర్శలకు దిగుతోందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. అనవసర విమర్శలు చే/-తోన్న కాంగ్రెస్‌ నేతల విమర్శలపై …

పూర్తికావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

ఇక ఇంటింటికి చేరనున్న మంచినీరు ఇమాంపేట వద్ద పనులను పరిశీలించిన మంత్రి జగదీష్‌ రెడ్డి సూర్యాపేట,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని, దీంతో ఇక ప్తరి …

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలక ఆర్థిక తోడ్పాటు

జిల్లావ్యాప్తంగా మత్స్యశాఖ అధికారుల విస్తృత ప్రచారం వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం …

రైతులపై విత్తన భారం 

వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖరీఫ్‌ సాగుకు రాయితీ విత్తనాల ధరలు ఖరారయ్యాయి. అయితే ఇవి భారం మోపనున్నాయని రైతులు అంటున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖలకు పంపించింది. …

గతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం: ముత్తిరెడ్డి జనగామ,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి న్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే …

పాఠశాలలు తెరిచే నాటికి డ్రెస్సులు రెడీ

స్థానికంగానే కుట్టించి ఇచ్చేలా అధికారుల చర్యలు వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఈ ఏడాది బడులు తెరిచే నాటికే అందుబాటులోకి రానున్నాయి. దుస్తులను కుట్టించే …

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

దళారులను నమ్మి మోసపోవద్దు రైతులకు అధికారుల సూచన జనగామ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులు దళారులను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం …

తెలుగు బోధనతో పెరగనున్న అవకాశాలు

ఇదో మహత్తర నిర్ణయమంటున్న భాషాభిమానులు వరంగల్‌,మార్చి30(జ‌నంసాక్షి): బోధనలో తెలుగు తప్పనిసరి చేయడంతో తమిళనాడు రాష్ట్రం మాదిరిగానే తెలంగాణలోనూ మాతృబాష పట్ల పై పెరుగుతుందని పలుఉవరు భాషాభిమానులు అంటున్నారు. …

విత్తనసాగుతో లాభాలు పండిస్తున్న రైతులు

వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఉత్పత్తులు జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): చిలుపూరు మండలం పరిధిలో పండిన విత్తనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇక్కడి విత్తనాలు అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. చిలుపూరు …