వరంగల్

విత్తనాలు సరఫరా చేయాలి

రేగుండ, మండలంలోని రైతులందరికీ సరిపడు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని తెరాసా రాష్ట్ర పొలిట్‌ బ్యూరో సభ్యుడు తిరుకొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తెరాసా మండల …

ఎన్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా

దాంతాలపల్లి. విద్యారంగంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిచాలని డిమాండ్‌ చేస్తూ నర్సింహులపేట మండలం దంతాలపల్లిలో ఎన్‌ఎఫ్‌ఐ అద్వర్యంలో ధర్నా నిర్వాహంచారు. పాఠశాలలో గల ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ …

ఈనెల 20 నుంచి గ్రామ సభలు

దంతాలపల్లి. విద్యాక్షోత్సవాల సందర్బంగా బడి బయట పిల్లల సమోదుపై ఈనెల 20 నుంచి 23వతేదీ వరకు నర్సింహుల పేట మండలంలోని అన్ని గ్రామల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంఈవో …

ఆర్టీసీ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉంది.

వరంగల్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ.585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ అన్నారు. ప్రయాణీకులకు మెరుగైనా సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తామన్నారు ఈ …

ఏసీబీ, డీఎస్పీ ఎదుట హాజరైన సీపీఐ

వరంగల్‌: హన్మకొండ: మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్యెల్యే సండ్ర వెంకటవీరయ్య హన్మకొండ ఏసీబీ కార్యలయం ముందు హాజరయ్యారు. మరోవైపు ఖమ్మం …

ముస్లిం నిరుపేద యువతికి బీరువా బహుకరణ

పరకాల (జనం సాక్షి, జూన్‌ 17) : పరకాల పట్టణములోని ”హజ్రత్‌ అలీ బైతుల్‌మాల్‌” ఛారిటబుల్‌ కమిటి, పరకాల వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు ఎం.డి.గౌసొద్దీన్‌ ఖాద్రి, ఎం.ఏ.షరీఫ్‌ …

పరకాలను అభివృద్ధి చేయని కొండా దంపతులు

పరకాల (జనం సాక్షి, జూన్‌ 17) : పరకాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు కొనసాగి కోట్లాది రూపాయలు కూడబెట్టుకొని పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయక కనీసం …

క్రికెట్‌ శిక్షణా శిబిరం

యైటింక్లయిన్‌కాలనీ, జూన్‌ 17, (జనంసాక్షి): యైటింక్లయిన్‌కాలనీ అబ్దుల్‌ కలాం క్రీడామైదానంలో జిల్లా క్రికెట్‌ శిక్షణా శిబిరంను ఆదివారం ఆర్జీ-2 జీఎం ఆంటోని రాజా ప్రారంభించారు. మూడు రోజుల …

విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డి మాండ్‌ చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను ఆదివా రం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దహనం …

ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాల్లొ రామకృష్ణ ముందంజ

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాల్లొ స్థానిక రామకృష్ణ జూనియర్‌ కళాశాల విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. ఎంపిసి విభాగంలో …