వరంగల్

కస్తూరిబా గాంధీ హాస్టల్‌కు వాటర్‌ ఫిల్టర్‌ బహూకరణ

వేములవాడ, జూన్‌-17, (జనంసాక్షి): వేములవాడలోని మార్కండేయనగర్‌లో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలకు యాదవ యువసేన అధ్వర్యంలో ఆదివారం రోజున వాటర్‌ ఫిల్టర్‌ను బహుకరించి, విద్యార్థులకు నోట్‌బుక్స్‌ …

కాకతీయ గనిలో సినీసందడి..!

ఆసక్తిగా తిలకించిన జనం…. భూపాలపల్లి, జూన్‌ 17, (జనంసాక్షి) : భూపాలపల్లి ఏరియాలోని కెటికె 2వగనిలో సినిమా షూటింగ్‌ను ఆదివారం జరిగింది. నూతన తారలతో ఫైట్‌సీన్‌ను చిత్రీకరించారు. …

పరకాల ఎమ్మెల్యేను సన్మానించిన టీఆర్‌ఎస్‌ నేతలు

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : నూతనంగా ఎన్నికైన పరకాల ఎమ్మెల్యే మొలుగూ రి బిక్షపతిని ఆదివారం చెన్నారావుపేట టిఆర్‌ఎస్‌ నాయకులు పరకాలలో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా జేఏసీ …

కాలిపోతున్న నల్లబంగారం..!

గనులవద్ద పేరుకుపోయిన బొగ్గునిల్వలు… కాకతీయఖని, జూన్‌ 17, (జనంసాక్షి) : నల్లబంగారం కాలి బూడిదవుతున్నది. అధికారుల సాక్షిగా బొగ్గులోనుంచి పొగలు వెలువడుతున్న ప్పటికి పట్టించుకున్న దాఖలాలులేవు గత …

సీజనల్‌ వ్యాధులపై అవగాహన కల్పించాలి

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : వర్షాకాలంలో సీజనల్‌ వ్యాదుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఏబివిపి డివిజన్‌ ఇంచార్జీ కక్కెర్ల శివ అన్నారు. ఆదివారం …

ఇంటర్‌ సప్లమెంటరీ ఫలితాల్లో ప్రజ్ఞ విద్యార్థికి ప్రథమ స్థానం

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ ఫలితాల్లొ స్థానిక ప్రజ్ఞ జూనియర్‌ కళాశాల విద్యార్తి గద్దె రాజేష్‌ సైన్స్‌ గ్రూపులో 983 మార్కులు సాధించి జిల్లా …

సంక్షేమ హాస్టళ్లలో పర్మినెంట్‌ వార్డెన్లను నియమించాలి

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : సంక్షేమ వసతి గృహాల్లో పర్మినెంట్‌ వార్డెన్లను నియమించాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్‌ఎస్‌ఎఫ్‌) డివిజన్‌ అధ్యక్షుడు అజ్మీరా వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్‌ …

డీఈవో కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయాలి

కొత్తగూడ, జూన్‌ 17(జనంసాక్షి) : విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు ఆధ్వర్యంలో డిఇవో కార్యాలయాన్ని నేడు(సోమవారం) ముట్టడించ నున్నట్లు ఆసంఘం డివిజన్‌ కార్యదర్శి శ్రీశైలం …

ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించాలి

నర్సంపేట, జూన్‌ 17(జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మించాలని ఏబిఎస్‌ఎఫ్‌ డివిజన్‌ అధ్యక్షుడు బొట్ల నరేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నర్సంపేట పట్టణంలో …

జోరుగా ఊపందుకున్న ఎన్నికలప్రచారం….

గడపగడపకూ నాయకుల తాకిడి.. హోరెత్తుతున్న గనులు.. కాకతీయఖని, జూన్‌ 17, (జనంసాక్షి) : పరకాల ఉపఎన్నికలు పూర్తవడంతో ఇక అందరి నాయకుల చూపు సింగరేణి గుర్తింపు ఎన్నికల …