వరంగల్

కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ

వరంగల్‌:  జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త మృతిచెందాడు. …

కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ, ఒకరి మృతి

వరంగల్‌: జిల్లాలోని మరిపెడ మండలం తాళ్లవూకల్లులో మంగళవారం రాత్రి కాంగ్రెస్‌, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో రామన్న అనే తెదేపా కార్యకర్త …

రేపటితో ముగియనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం

వరంగల్‌: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తోంది. రేపటి తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. దీంతో అన్ని కార్మిక సంఘాలు ప్రచారాన్ని ఉదృతం చేశాయి. టీబీజీకేఎస్‌కు …

కురుస్తున్న వర్షాలు … మురుస్తున్న రైతులు

చిరుజల్లులతో   ఆనందం, సాగుకు సిద్ధమైన రైతన్నలుదొరకని విత్తనాలు, ఎరువులు, వెంటాడుతున్న కరువు భయం నిరుడు కరువు విళయతాండవం చేసింది.ఆ చేదు జ్ఞాపకాలను రైతులు మరిచిపోయి అన్నదాత సాగుకు …

ఏసీబీ ఎదుట హాజరైన మహబూబాద్‌ ఎమ్మెల్యే

వరంగల్‌:  మద్యం సిండికేట్‌ వ్యవహారంలో మహబూబాబాద్‌ ఎమ్మెల్యే కవిత ఏసీబీ ముందు హాజరయ్యారు. మద్యం సిండికేట్‌ వ్యహహారంలో నిన్న ఖమ్మం జిల్లా నేతలు సండ్ర వెంకటవీరయ్య, పువ్వాడ …

అడ్రసు లేని ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ బిల్లులు రాక లబోదిబో మంటున్న కూలీలు

శాయంపేట జూన్‌ 19, (జనంసాక్షి) : మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీ ప్రవీణ్‌ కుమార్‌ గత నెల నుంచి ఆయన …

రైతు సమస్యలపై తెరాసా నాయకుల ధర్నా

మద్దూరు: రైతులకు అవసరమయిన మేరకు పత్తి విత్తనాలను సరఫరా చేయాలని తహసిల్దారు కార్యాలయం ఎదుల టీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహంచారు. అనంతరం తహసిల్దారుకు వినతి పత్రం అందజేశారు.

ఎమ్మెల్యేను విచారించిన ఏసీబీ

వరంగల్‌: మద్యం సిండికేట్ల వ్యవహరంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను మంగళవారం హన్మకొండలోని తమ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు ఈరోజు విచారించారు. మద్యం వ్యాపారి …

ఆర్టీసీ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉంది. ఎండీ

వరంగల్‌: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రూ. 585 కోట్ల నష్టాల్లో ఉందని సంస్థ ఎండీ ఏకే ఖాన్‌ చెప్పారు. ఈ ఏడాది రెండు వేల కొత్త …

విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి

గ్రామన్థుల ధర్నా మంగపేట: మండలంలోని బూర్‌నర్సాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రెండు పాడిగేదెలు మృతి చెందాయి. బాధితుల కథనం మేరకు… గ్రామానికి చెందిన బండపల్లి ఏకయ్య, ముత్యాలుకు చెందిన …