వరంగల్

*మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి*

*భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి* రేగొండ (జనం సాక్షి) : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  వెలుగు మండల …

కొనసాగుతున్న ఉపరిత ద్రోణి

వరుస వర్షాలతో నగర జీవుల ఆందోళన ఇంకా బురదనుంచి తేరుకోని పలు కాలనీలు హైదరాబాద్‌,ఆగస్ట్‌3(జనం సాక్షి): ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడ్డ ఉపరితల ద్రోణి …

అవినీతినీ అంతమొందించడమే బీజేపీ లక్ష్యం

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 01, ( జనం సాక్షి) : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతినీ అంత మొందించడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ నియోజ కవర్గ ఇంచార్జీ …

పేదల కోసమే సీఎం రిలీఫ్ ఫండ్ నిధి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి

ములుగు బ్యూరో,ఆగస్ట్02(జనం సాక్షి):ములుగు జిల్లావెంకటాపూర్ మండలం నల్లగుంట గ్రామంలో మంగళ వారం రోజున మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి, జెడ్పిటిసి గై రుద్రమదేవి అశోక్,ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య,సీనియర్ …

 39 వ డివిజన్ మున్నూరు కాపు కమిటీఎన్నిక

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 02 (జనం సాక్షి)  వరంగల్ నగరం యోని 39 వ డివిజన్ మున్నూరు కాపు ముఖ్యులు అందరితో  సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు …

రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి గగాయాలు

ఎంజిఎం ఆస్పత్రికి తరలింపు హన్మకొండ,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): జిల్లాలోని ఎల్కతుర్తి మండలం సూరారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పీజీ సెట్‌ పరీక్ష రాయడానికి వస్తున్న విద్యార్థుల వాహనం అదుపుతప్పి …

అనుమానమే పెనుభూతం

భార్యను హత్యచేసి భర్త ఆత్మహత్య హన్మకొండ,ఆగస్ట్‌2(జ‌నంసాక్షి): జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి …

మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన జెడ్పిటిసి గై రుద్రమదేవి అశోక్ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య

ములుగు జిల్లా వెంకటాపూర్ రామప్ప మండలం నల్లగుంట గ్రామానికి చెందిన సాద రాజు కొన్ని రోజుల నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోవడం జరిగింది.విషయం తెలుసుకొని మృతుని …

ఆత్మహత్యాయత్నం చేసిన ఇంటర్మీడియట్ విద్యార్థిని

కేసముద్రం ఆగస్టు 2 జనం సాక్షి /మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పరీక్షలు జరుగుతున్న సందర్భంలో పరీక్ష కేంద్రానికి పది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని …

నేడు హైదరాబాదులో జరిగే కాంట్రాక్ట్ కార్మికుల ధర్నాను విజయవంతం చేయండి !

భూపాలపల్లి (ప్రతినిధి) ఆగస్టు 2 జనం సాక్షి : సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు జీవో 22 ప్రకారం నెలకు 19531 రూపాయలు ,రోజుకు 751 రూపాయలు చొప్పున …