అంతర్జాతీయం

పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌కు తీవ్రఅస్వస్థత

  కరాచీ, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పాక్‌ విూడియా వెల్లడించింది. సోమవారం రాత్రి దుబాయిలోని ఓ ప్రముఖ …

భారత్‌ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధిస్తుంది

– మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్ధాపకులు బిల్‌ గేట్స్‌ న్యూఢిల్లీ ,నవంబర్‌ 17(జనంసాక్షి):రానున్న దశాబ్ధంలో భారత్‌ వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించి ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తుందని మైక్రోసాఫ్ట్‌ సహవ్యవస్ధాపకులు …

మేయర్‌ జుట్టు కత్తిరించిన ఆందోళనకారులు

సూక్రె(బొలీఇయా),నవంబర్‌8 (జనంసాక్షి) : దక్షిణ అమెరికా దేశమైన బొలీవియలో అల్లర్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అధికార మూమెంట్‌ ఫర్‌ సోషలిజం పార్టీ …

అమెరికా ఎన్నికల్లో గెలిచిన హైదరాబాద్‌ మహిళ

వాషిగ్టన్‌, నవంబర్‌8((జనంసాక్షి)) : అగ్రరాజ్యం అమెరికాలో హైదరాబాద్‌ మహిళ గజాలా హష్మీ చరిత్ర లిఖించారు. అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో టెన్త్‌ సెనేట్‌ డిస్టిక్ట్‌ నుంచి డెమోక్రటిక్‌ పార్టీ …

ఇరాన్‌లో భూకంపం..ఐదుగురు మృతి

టెహ్రాన్‌,నవంబర్‌ 8 (జనం సాక్షి) : ఇరాన్‌లో భూకంపం సంభవించింది. వాయువ్య ఇరాన్‌లో 5.9 తీవ్రతతో భూప్రకంపనలు నమోదవగా..ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 120 మందికి గాయాలయ్యాయి. …

అమెరికా – చైనా వాణిజ్య యుద్ధానికి తెర

సుంకాల రద్దుకు ఇరు దేశాల మధ్య కుదిరిన అంగీకారం బీజింగ్,నవంబర్ 7(జనంసాక్షి): చైనా- అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు …

మా భద్రత కోసమే రఫేల్‌..

– ఎవర్నీ భయపట్టే ఉద్దేశం కాదు – కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ఫ్రాన్స్‌, అక్టోబర్‌9 (జనం సాక్షి):  రఫెల్‌ యుద్ధ విమానం తీసుకుంది ఎవర్నీ భయపెట్టే ఉద్దేశంతో …

పాక్‌ ఆర్టీ చీఫ్‌ అనూహ్య నిర్ణయం

జిన్‌పింగ్‌ భారత్‌ పర్యటన నేపథ్యంలో చైనా పర్యటన బీజింగ్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):  పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా చైనా పర్యటనకు వెళ్లారు. అక్కడి మిలటరీ …

అస్వస్థతకు గురైన మాజీ సిఎం

డెహ్రాడూన్‌,అక్టోబర్‌7(జనం సాక్షి): ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత హరీష్‌ రావత్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతడిని సోమవారం ఉదయం ఆసుపత్రికి తరలించారు. ఉదయాన్నే నిద్ర …

కశ్మీర్‌లో ఉగ్రవాది పట్టివేత

పాక్‌ పన్నాగాలు రాబట్టేయత్నం శ్రీనగర్‌,అక్టోబర్‌7(జనం సాక్షి): కశ్మీర్‌లోయలో ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్న భారత భద్రతా దళాలకు సోమవారం మరో భారీ విజయం లభించింది. బారాముల్లా జిల్లాలో పాక్‌ …