అంతర్జాతీయం

గ్రీన్‌ కార్డు లాటరీ నిలిపివేత

` తాత్కాలిక వాయిదా వేస్తూ ట్రంప్‌ సంచలన నిర్ణయం వాషింగ్టన్‌(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. డైవర్సిటీ వీసా ప్రోగ్రామ్‌గా ప్రసిద్ధి చెందిన …

భారత్‌ చైనా మధ్య భారీగా పెరిగిన అంతరం

` వాణిజ్యలోటు 100 బిలియన్‌ డాలర్ల పైనే..! న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌-చైనా మధ్య వాణిజ్య అంతరం నానాటికీ పెరుగుతోంది. ఓవైపు బీజింగ్‌ నుంచి మన దేశానికి దిగుమతులు భారీగా ఉంటుండగా.. …

అమెరికా ఆర్థిక అభివృద్ధికి కారణం సుంకాలే..

` ‘టారీఫ్‌’ అనే పదమంటేనే నాకెంతో ఇష్టం: డొనాల్డ్‌ ట్రంప్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తన పదవి కాలంలో …

భారత్‌-ఒమన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

` ప్రధాని మోడీకి మరో గౌరవం ` ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌’ పురస్కారం ప్రదానం న్యూఢల్లీి(జనంసాక్షి):భారత్‌-ఒమన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ సమక్షంలో …

‘వెట్టింగ్‌’ వెతల వేళ ‘రద్దు’ పిడుగు

` వీసాదారులపై మరో బాంబు పేల్చిన అమెరికా ప్రభుత్వం ` భారీగా హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాల రద్దు ` మొదలైన వెట్టింగ్‌ ప్రక్రియ న్యూయార్క్‌(జనంసాక్షి):హెచ్‌-1బీ వీసా దరఖాస్తుదారులపై …

ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం అమెరికా `భారత్‌లు కలిసి పనిచేస్తూనే ఉంటాయి

` ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడారు. …

బియ్యంపై బాదుడు!

` భారత్‌పై మళ్లీ సుంకాలకు ట్రంప్‌ రెడీ? న్యూయార్క్‌(జనంసాక్షి):ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్‌- అమెరికా చర్చలకు సిద్ధమవుతుండగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌ నుంచి …

త్వరలో భారత్‌కు అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ

` అమెరికాతో కుదిరిన 93 మిలియన్‌ డాలర్ల ఆయుధ ఒప్పందం వాషింగ్టన్‌(జనంసాక్షి): భారత్‌`అమెరికాల మధ్య కీలకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. దీంతో అధునాతన జావెలిన్‌ క్షిపణి వ్యవస్థ …

ఉక్కు మహిళ ఇందిరాగాంధీ: ఎమ్మెల్యే గండ్ర

              జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):పేదల అభ్యున్నతికి, దేశ సమగ్రత కోసం పాటుపడిన ఉక్కు మహిళ మాజీ ప్రధాని, …

మక్కాలో మహావిషాదం

` సౌదీ అరేబియాలో డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న టూరిస్ట్‌ బస్సు ` 45 మంది హైదరాబాదీల మృతి ` ఒకే కుటుంబానికి చెందిన 18 మంది సజీవదహనం …