కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాయితి సిలిండర్లను పెంచుతాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్రాల్లో రాయితి సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ఈ రోజు తెలిపారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్రాల్లో రాయితి సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ఈ రోజు తెలిపారు.
న్యూఢిల్లీ:తృణముల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మనుగడ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది.
ఢిల్లీ: అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ రేపు సమ్మెకు దిగనుంది. డీజిల్ ధర పెంపునకు నిరసనగా సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.