జాతీయం

ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలు కన్నుమూత

చెన్నయ్‌, సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రముఖ హాస్య, క్యారెక్టర్‌ నటుడు సుత్తివేలు ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితమే …

ఎఫ్‌డీఐలపై భగ్గుమన్న యూపీఏ మిత్రపక్షాలు

మద్దతు ఉపసంహరణకే తృణముల్‌ మొగ్గు అదేబాటలో ఎస్పీ, బీఎస్పీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః కేంద్ర ప్రభుత్వ దూకుడు నిర్ణయాలతో యూపీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డీజిల్‌ ధర …

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ కన్నుమూత

చత్తీస్‌గఢ్‌, సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కెఎస్‌ సుదర్శన్‌ (81) శనివారం ఉదయం రాయ్‌పూర్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య …

రాష్ట్ర కొత్త సీఎంగా జైపాల్‌రెడ్డి ?

కేంద్రమంత్రిగా కిరణ్‌కుమార్‌ ! రాహూల్‌కు బెర్త్‌ ఖాయం.. రేణుకాకు చోటు త్వరలో కేంద్రంలో పెనుమార్పులు న్యూఢిల్లీ ,సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): వచ్చే వారం కేంద్ర కేబినెట్‌లో మార్పులు …

నవ్విపోదురు గాక .. ఎఫ్‌డీఐలు,డీజిల్‌ ధర పెంపు

సరైన నిర్ణయాలే సమర్ధించుకున్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): అంతర్జాతీ యంగా చమురు ధరలు పెరిగిపోయి దేశ ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొం టున్న నేపథ్యంలో …

సంచలనాల కోసం వార్తలు వొద్దు

మీడియా నిస్పాక్షిక వార్తలే ఇవ్వాలి కేయూడబ్ల్యూజే గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాల్లో ప్రధాని కొచ్చి, సెప్టెంబర్‌ 13 (జనంసాక్షి) : సంచలనం సృష్టించాలన్న భావనను విడనాడా లని ప్రధాని …

రాష్ట్రపతిని కలిసిన భాజపా నేతలు

డీల్లీ బొగ్గు కేటాయింనుల అవకతవకలపై భాజపా సీనియర్‌ నేతలు రాష్ట్రపతిని కలిశారు కాగ్‌ నివేదిక నేపధ్యంలో ప్రభుత్వాన్ని సరైన దారిలో ఉంచాలని ఈ సందర్భంగా ంాష్ట్రపతిని కోరారు …

గాలి బెయిలు కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిలు కుంభకోణం కేసులో అరెస్టైన హైకోర్టు రిజిస్ట్రార్‌ లక్ష్మీనరసింహారావు, మాజీ జడ్జి ప్రభాకరరావు, గాలి బంధువు దశరధరామిరెడ్డిల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరో 14 …

సమాజ పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలి:సుఫ్రీంకోర్టు

న్యూడిల్లీ : వార్తను ప్రసారం చేయడం లేదా ముద్రించే ముందు పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రింకోర్టు సూచించింది కోర్టు విచారణలో ఉన్న వార్తల ప్రచరణ అంశంపై …

మంత్రి కాన్వాయ్‌ని ఆపినందుకు ట్రాఫిక్‌ పోలీసుపై దాడి

శ్రీనగర్‌ : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కాన్వాయ్‌ని ఆపినందుకు ట్రాఫిక్‌ కానిస్ణేబుల్‌పై మంత్రి భద్రతా సిబ్బంది దాడికి దిగిన ఘటన జమ్మూ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో చోటుచేసుకుంది …