జాతీయం

భారత నారీశక్తిని సవాల్‌ చేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపాం

` మోదీ భోపాల్‌(జనంసాక్షి): పహల్గాంలో దాడికి పాల్పడి.. భారత నారీశక్తికి సవాల్‌ విసిరి.. ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రదాడికి …

సబ్‌మెరైన్లు, యుద్ధనౌకల సమాచారం పాక్‌కు చేరవేత

` గూఢచర్యం కేసులో ఇంజినీర్‌ అరెస్టు న్యూఢల్లీి(జనంసాక్షి): పాకిస్థాన్‌ తరఫున గూఢచర్యం చేస్తూ.. భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని శత్రువులకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై మహారాష్ట్రలో ఓ వ్యక్తిని …

వాట్సాప్ స్టేటస్‌ కోసం నాలుగు సరికొత్త ఫీచర్లు.. ఇక‌పై యూజ‌ర్ల‌కు స‌రికొత్త అనుభ‌వం!

 ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అధిక శాతం మంది ఉప‌యోగిస్తున్న ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ల‌లో వాట్సాప్ మొద‌టి స్థానంలో ఉంది. ఈ యాప్‌ను ప్రస్తుతం ఫేస్‌బుక్ మాతృ సంస్థ …

ప్రధాని పేరు మరిచిపోయిన సీఎం నితీశ్ కుమార్‌.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌ కుమార్‌ చిన్న‌ పొరపాటు కార‌ణంగా మరోసారి వార్త‌ల్లో నిలిచారు. వేదికపై ఉన్న ప్రధాన‌మంత్రి పేరును ఆయన మరిచిపోయారు. ప్ర‌ధాని నరేంద్ర‌ మోదీని అటల్ …

చత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు

` ముగ్గురు గ్రామస్థులకు తీవ్ర గాయాలు చర్ల:(జనంసాక్షి):చత్తీస్గఢ్‌ బీజాపూర్‌ జిల్లాలో నక్సలైట్లు అమర్చిన ప్రెజర్‌ ఐఈడీపేలుడులో శుక్రవారం ముగ్గురు గ్రామస్తులు గాయపడ్డారు.నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలోని బండేపారాలో నక్సలైట్లు …

మరో పదేళ్లయినా పాక్‌ కోలుకోదు

` ఆపరేషన్‌ సిందూర్‌తో దాయాది పీచమణిచాం ` భద్రతా దళాలకు అమిత్‌ షా ప్రశంసలు ` కాశ్మీర్‌ అభివృద్దిని కొనసాగిస్తామని ప్రకటన శ్రీనగర్‌,మే 30(జనంసాక్షి): పాక్‌పై ప్రతీకార …

పాకిస్తాన్‌ నిద్రలేని రాత్రులు గడిపింది

` బ్రహ్మోస్‌ దెబ్బకు దయాది చిగురుటాకులా వణికింది ` వందల మైళ్లు చొరబడి ఉగ్రస్థావరాలపై దాడి చేసింది ` ఆపరేషన్‌ సిందూర్‌ ముగియలేదు ` స్వదేశీ తయారీ …

బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ విలవిల్లాడిందన్న మోదీ

భారత బ్రహ్మోస్ క్షిపణి పాకిస్థాన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ‘ఆపరేషన్ …

వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు

ఇటీవల భారత క్రికెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. ఐపీఎల్ లో సంచలన  ఇన్నింగ్స్ లతో ఈ 14 ఏళ్ల  చిచ్చరపిడుగు అందరి దృష్టిని …

బెంగాల్‌లో నిర్మమత ప్రభుత్వం నడుస్తోంది

` వరుస సంక్షోభాలతో రాష్ట్రం సతమతం ` బెంగాల్‌ ర్యాలీలో మమతపై విరుకుపడ్డ మోడీ కోల్‌కతా(జనంసాక్షి): ప్రస్తుతం బెంగాల్‌ రాష్ట్రం వరుస సంక్షోభాలతో సతమతమవుతోందని ప్రధాని నరేంద్రమోదీ …