జాతీయం

తెలంగాణపై షిండే పరాచకాలు

లోతుగా అధ్యయనం చేయాలి ఇప్పట్లో అఖిలపక్షం లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 : తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశం ఏదీ పరిశీలనలో లేదని …

కూడంకుళం అణు కుంపటి ముట్టడి ఉద్రిక్తత

నిరసనకారులపై పోలీస్‌ కాల్పులు.. ఒకరి మృతి కూడంకుళం, సెప్టెంబర్‌ 10 (జనంసాక్షి): తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్‌ కేంద్రం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. పవర్‌ప్లాంట్‌ను …

కూడంకుళం అణువిద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా

భారీ నిరసన ప్రదర్శన కూడంకుళం, సెప్టెంబరు 09 (జనంసాక్షి) : తమిళనాడు కూడంకుళం అణుమ విద్యుత్‌ కేంద్రానికి వ్యతికేకంగా స్థానికు లు ఈరోజు పెద్ద ఎత్తున నిరసన …

జలమార్గం ద్వారానే ఉగ్రవాదుల చొరబాటు

సోషల్‌ మీడియాతో కొత్త సవాళ్లు మావోయిస్టులే అంతర్గత భద్రతకు పెనుముప్పు సామర్థ్యాన్ని పెంచుకోవాలన్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 8 (ఆర్‌ఎన్‌ఏ): దేశ భద్రతకు సోషల్‌ విూడియా కొత్త …

కాంగ్రెస్‌ నేత జగదీశ్‌టైట్లర్‌పై కుట్ర కేసు నమోదు

భువనెశ్వర్‌: కాంగ్రెస్‌ నేత జగదీశ్‌ టైట్లర్‌పై పోలీసులు కుట్ర కేసు నమోదు చెశారు గురువారం ఒడిశా అసెంబ్లీముట్టడి సందర్భంగా కార్యకర్తలు సృష్టించిన అల్లర్లలో మహిళ పోలీసులతో సహ …

వైఎస్‌ వారసులం మేమే

గులాం నబీ ఆజాద్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి): దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారసత్వం తమదేనని కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలు ఉద్ఘాటించారు. శుక్రవారంనాడు ఇక్కడ ‘వైఎస్‌ …

హమ్మయ్య ! పెట్రో భారం లేదట

పెట్రోల్‌ ధరల పెంపు యోచన లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) :పెట్రో ధరల పెరుగుదలపై ఉత్కంఠకు తెరపడింది.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి ఊహాగానాలకు …

బొగ్గు స్కాంతో మసిబారిన పార్లమెంట్‌ ప్రతిష్ట

దుమ్మెత్తి పోసిన విదేశీ పత్రికలు ఉభయ సభలు నిరవధిక వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ‘బొగ్గు’ మంటల్లో మసకబారాయి. ఉభయ …

చట్టసభను అడ్డుకోవడం అప్రజాస్వామికం

ప్రతిపక్షాల వైఖరిపై మండిపడ్డ మన్మోహన్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 7 (జనంసాక్షి) : పార్లమెంట్‌ సమావేశాలు స్తంభింపజేసిన ప్రతిపక్ష బీజేపీపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్‌లో …

పన్నెండో రోజూ పార్లమెంటులో అదే తంతు

మళ్లీ ఉభయసభలు వాయిదా న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి): బొగ్గు కేటాయింపుల రగడపై 12వ రోజు కూడా పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొంది. బిజెపి సభ్యులు ప్రధాని మన్మోహన్‌ …