జాతీయం

ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత

– నిరసన తెలిపిన ప్రతిపక్ష కాంగ్రెస్‌- అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జి – 14 మంది కార్యకర్తలకు గాయాలు భువనేశ్వర్‌, సెప్టెంబర్‌ 6 (జనంసాక్షి) : ఒడిషా అసెంబ్లీ …

పెద్దల సభలో ఎంపీల పిల్ల చేష్టలు

– ఎస్సీ, ఎస్టీల పదోన్నతుల బిల్లుపై రగడ – ఎస్పీ, బీఎస్పీల సభ్యుల బాహాబాహీ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): పెద్దల సభలో పెద్దతనంతో వ్యవహరిస్తూ, ప్రజా …

తెలంగాణ తప్ప ప్రత్యామ్నాయం లేదు

– 2014లో మాకు అధికారమివ్వండి మీకు తెలంగాణ ఇస్తాం – దీక్ష విరమించిన కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అన్ని సమస్యలకు రాష్ట్ర …

శివకాశిలో ఘోర ప్రమాదం

శివకాశి, సెప్టెంబర్‌ 5 (జనంసాక్షి) : తమిళనాడులోని శివకాశిలో ఘోర ప్రమాదం సంభవించింది. బాణ సంచా ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకోవడంతో 54 మంది సజీవ దహనమయ్యారు. …

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ

అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక …

ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్ల ఎస్సీ, ఎస్టీలకు కోటా

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 : ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయించిన బిల్లుకు మంగళవారం నాడు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. దీనిపై …

బొగ్గు కుంభకోణంలో దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు

ఐదు కంపెనీలపై కేసులు బొగ్గు స్కాంలో కాంగ్రెస్‌ ఎంపీ హస్తం ! న్యూఢిల్లీ/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4 : బొగ్గు కుంభకోణం కేసుపై ఎట్టకేలకు సీబీఐ కదిలింది. దేశవ్యాప్తంగా …

తెలంగాణ ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్‌కు

ఉద్యమ రుచి చూపిస్తాం తెలంగాణ మార్చ్‌తో కేంద్రం మెడలు వంచుతాం : కోదండరాం న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి) : ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, …

నిండు సభలో నిర్వాసితుల సమస్యలపై

అంగీ చింపుకున్న జార్ఖండ్‌ ఎమ్మెల్యే సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి): నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఓ ఎమ్మెల్యే జార్ఖండ్‌ అసెంబ్లీలో వీరంగం సృష్టించాడు. తన డిమాండ్ల కోసం పట్టుబడుతూ …

18 మైనింగ్‌ సంస్థలపై నిషేధం ఎత్తివేత

కర్ణాటకలో మళ్లీ మొదలుకానున్న గనుల తవ్వకాలు సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి):కర్ణాటకలో గనుల తవ్వకాలపై ఉన్న నిషేధాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఎత్తివేసింది. లీజు ఒప్పందాలను తు.చ. తప్పకుండా పాటించాలని …