జాతీయం

రైతుల రోడ్ల దిగ్బంధనం సరికాదు

పిటిషన్‌పై విచారణలో జడ్జి వ్యాఖ్యలు న్యూఢల్లీి,అక్టోబర్‌21  (జనంసాక్షి) : నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నప్పటికీ, రోడ్లను నిరవధికంగా దిగ్బంధించరాదని సుప్రీంకోర్టు మరోమారు రైతులకు తెలిపింది. రోడ్లపై …

పెరగనున్న అమెజాన్‌ ప్రైమ్‌ ధరలు

వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ప్లాన్‌ ధరలపెంపు న్యూఢల్లీి,అక్టోబర్‌21(జనం సాక్షి ): అమెజాన్‌ ప్రైమ్‌ వినియోగదారులకు మరింత భారం పడనుంది. త్వరలో సబ్‌స్క్రిప్షన్‌ ధరలు పెరగనున్నాయి. వార్షిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు …

వాతావరణ మార్పులతో ప్రకృతి ప్రకోపం

ఉత్తరాఖండ్‌,కేరళ విధ్వంసాలు సజీవ సాక్ష్యాలు న్యూఢల్లీి,అక్టోబర్‌21  జనం సాక్షి ; అక్టోబర్‌ మాసంలో విచిత్ర వాతావరణ స్థితిగతుల కారణంగా వర్షాలు విపరీతంగా కొడుతున్నాయి. అల్పపీడనంతో పడుతున్న వర్షాలు అతలాకుతలం …

బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం

కేరళలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన బాలిక ఫిర్యాదుతో నలుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు తిరువనంతపురం,అక్టోబర్‌20 జనంసాక్షి :  కేరళలో దారుణం జరిగింది. 17 ఏండ్ల బాలికపై నలుగురు యువకులు …

భారత్‌ వచ్చే ప్రయాణికులకు మార్గదర్శకాలు జారీ

కోవిడ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు న్యూఢల్లీి,అక్టోబర్‌20 జనంసాక్షి :  భారతదేశానికి వచ్చే ప్రయాణికుల కోసం ప్రయాణ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్‌ ఆర్‌టీ`పీసీఆర్‌ …

ఎఐడిఎంకెతో శశికళకు సంబంధం లేదు

తేల్చి చెప్పిన మాజీ సిఎం పళనిస్వామి చెన్నై,అక్టోబర్‌20 జనంసాక్షి :  ’అమ్మ’ జయలలిత స్నేహితురాలు వీకే శశికళకు ఏఐఏడీఎంకేతో ఎటువంటి సంబంధం లేదని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి …

ఆర్యన్‌ ఖాన్‌కు మళ్లీ చుక్కెదురు

బెయిల్‌ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు ముంబై,అక్టోబర్‌20 జనంసాక్షి : క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో దొరికిన బాలీవుడ్‌ నటుడు షారూక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ …

లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై సుప్రీంలో విచారణ

తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా న్యూఢల్లీి,అక్టోబర్‌20 ( జనం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ ఘటనపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో …

దశాబ్దాల ప్రజల కల నెరవేరింది

బౌధ్ధ తీర్థయాత్రికులకు అందుబాటులో కుశీనగర్‌ అంతర్జాతీయ విమనాశ్రయ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ లక్నో,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : దశాబ్దాల ఆశలు, అంచనాలకు సాకారమే కుషీనగర్‌ అంతర్జాతీయ విమాశ్రయమని …

డెల్టా వేరియంట్‌లో కొత్త మ్యుటేషన్‌

ఆందోళన చెందుతున్న బ్రిటన్‌ వాసులు లండన్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి ) : కరోనా వైరస్‌ మరో మార్పు సంతరించుకొంది! ఉత్పరివర్తనాల కారణంగా డెల్టా వేరియంట్‌లో కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. …